KTRను హగ్ చేసుకున్న టీడీపీ ఎంపీ..వీడియో వైరల్ !

-

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఓ ఛానల్ నిర్వహించిన సమ్మిట్ లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు హగ్ చేసుకుని మాట్లాడుకున్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజు సైతం వారితో కలిసి మాట్లాడారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది.

TDPs Young Gun MP Hugs KTR

కాగా, తిరుమల లడ్డు వివాదంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ రీసెంట్ గా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే ఈవెంట్‌ లో రేవంత్ రెడ్డి సొంతమంత్రులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను టాప్ చేస్తున్నారు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాలు విసిరారు. దమ్ముంటే కెమెరాల ముందు ఈ అంశంలో లై డిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్‌ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version