నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ఈ అంశాలపైనే చర్చ

-

నేడు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ రోజు కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇది వరకే విద్యుత్‌ సంస్థల్లో అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు కమిషన్‌.

The cabinet meeting will be held at 2 pm under the chairmanship of Telangana CM Revanth Reddy.
The cabinet meeting will be held at 2 pm under the chairmanship of Telangana CM Revanth Reddy.

మంత్రివర్గ ఆమోదం తర్వాత రెండు నివేదికలపై చర్యలు తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం… వ్యవసాయ రంగంపైకి కూడా చర్చించనున్నారు.

  • నేడు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ రోజు కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం
  • ఇదివరకే విద్యుత్‌ సంస్థల్లో అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసిన కమిషన్‌
  • మంత్రివర్గ ఆమోదం తర్వాత రెండు నివేదికలపై చర్యలు తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం

Read more RELATED
Recommended to you

Latest news