BREAKING: ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో తెలంగాణ హైకోర్టు తీలక తీర్పు

-

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో నేడు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దర్యాప్తుపై స్టే ఎత్తివేసింది హైకోర్టు. నిందితులను దర్యాప్తు చేయవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తుపై గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. మొయినాబాద్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసింది. అటు ఈ కేసును సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని బిజెపి కోరిన విషయం తెలిసిందే. అయితే ఆ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం పెండింగ్ లో పెట్టింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version