మామునూరు ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ !

-

మామునూర్‌లో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా మామునూర్‌లో తీవ్ర ఉద్రికత్త చెలరేగింది. మామునూరు ఎయిర్ పోర్ట్ క్రెడిట్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

congress, bjp, Mamunur Airport

ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. వరంగల్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం తెలిసిందే.

  • వరంగల్ మామూనూర్ ఎయిర్​పోర్టు క్రెడిట్ కోసం కొట్టుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్
  • ఎయిర్​పోర్టు క్రెడిట్ తమదంటే తమదంటూ అంటూ బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ
  • మోడీకి పూలాభిషేకం చేసేందుకు మామునూరు ఎయిర్ పోర్టు దగ్గరకు వచ్చిన బీజేపీ శ్రేణులు
  • కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఎయిర్​పోర్టు రెడీ అవుతుంది అని కాంగ్రెస్ శ్రేణుల వాదన
  • ఇరువర్గాల మధ్య తోపులాట.. అడ్డుకున్న పోలీసులు

Read more RELATED
Recommended to you

Latest news