నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు !

-

తెలంగాణ రైతులకు బిగ్‌ అలర్ట్‌. నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వేయనున్నారు. ఈ మేరకు ప్రకటన వచ్చింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమకానున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 2 ఎకరాలలోపు… రైతులకు రైతు భరోసా నిధులు వేశారు.

The agriculture department of Telangana has said that Rythu Bharosa funds will be deposited for lands under cultivation up to three acres

ఇక నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వేయనున్నారు. కాగా రేవంత్‌ రెడ్డి సర్కార్‌ వచ్చిన నుంచి రైతు భరోసా నిధులు పడలేదని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కేసీఆర్‌ సర్కార్‌ ఎకరానికి రూ.10 వేలు ఇవ్వగా… రేవంత్‌ రెడ్డి సర్కార్‌ రైతు భరోసా నిధులు రూ.12 వేలు ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version