కాంగ్రెస్ కీలక నిన్ఱయం.. రేవంత్ రెడ్డి సీఎం సీటుకే ఎసరు రాబోతోందా ?

-

కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ ఎన్నికల ఫలితాలపై రిపోర్ట్ అడిగింది కాంగ్రెస్. దింతో రేవంత్ రెడ్డి సీఎం సీటుకే ఎసరు రాబోతోందని అంటున్నారు. రేవంత్ రెడ్డికి విషమ పరీక్ష ఎదుర్కోబోతున్నారట. ఎంపీ సీట్లు ఎందుకు తక్కువ వచ్చాయో తేల్చండి అని పలువురితో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది ఏఐసీసీ.

The congress leadership is angry at the Congress party getting fewer seats in many states including Telangana

తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందట. సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ సీటు సహా రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ సీటు మల్కాజ్ గిరి సీటు ఓడి పోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడానికి గల కారణాలు తెలుసుకోడానికి పలువురితో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన ఏఐసీసీ…
ఎంపీ సీట్లు ఎందుకు తక్కువ వచ్చాయో తేల్చండి అని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news