మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుండిగల్ ఎయిర్పోర్టు శిక్షణ విమానం కుప్ప కూలింది. అయితే..ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.. పైలెట్, ట్రైనీ పైలెట్ సజీవదహనం అయ్యారని సమాచారం అందుతోంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/12/plane.jpg1_.jpg)
తూప్రాన్ రావెల్లి శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. ఇక ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.