తల్లి శవంతో వారం రోజులు ఇద్దరు కూతుళ్లు సహజీవనం చేసిన సంఘటన హైదరాబాద్ జరిగింది. హైదరాబాద్ నగరంలోని వారసిగూడలో దారుణమైన ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. లలిత అనే 50 ఏళ్ల మహిళ ఇంట్లో గుండెపోటుతో మరణించింది. అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 8 రోజుల పాటు ఆమె మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది.
ఆ మహిళ ఇద్దరు కుమార్తెలు కూడా 8 రోజుల గా ఆమె మృతదేహంతోనే జీవించారు. తర్వాత స్థానిక ఎంఎల్ఏ దగ్గరకి సహాయం కోసం వెళ్లారు. ఎమ్మెల్యే పద్మారావు పోలీసులకు ఫోన్ చేసి ఓ మహిళ గుండె పోటు తో మృతి చెందారు అంటూ సమాచారం అందించారు. ఇక ఈ సమాచారం తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాని గాంధీ మార్చురీ తరలించారు.
హైదరాబాద్ నగరంలోని వారసిగూడలో దారుణమైన ఘటన.
లలిత అనే 50 ఏళ్ల మహిళ ఇంట్లో గుండెపోటుతో మరణించింది. అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 8 రోజుల పాటు ఆమె మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది.
ఆ మహిళ ఇద్దరు కుమార్తెలు కూడా 8 రోజుల గా ఆమె మృతదేహంతోనే జీవించారు.
తర్వాత స్థానిక ఎంఎల్ఏ… pic.twitter.com/7bcE9D5OJR
— Pulse News (@PulseNewsTelugu) February 1, 2025