కాంగ్రెస్‌… మాటలు కోటలు దాటుతున్నాయి, తప్ప పని చేయడం లేదు – కిషన్‌ రెడ్డి

-

కాంగ్రెస్‌… మాటలు కోటలు దాటుతున్నాయి, తప్ప పని చేయడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చురకలు అంటించారు. సనత్ నగర్ నియోజక వర్గం లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. స్కూల్స్ లో సదుపయల తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమలు ప్రారంభించారు కిషన్ రెడ్డి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా రంగానికి అంతగా కేటాయించలేదని ఆగ్రహించారు.

Union Minister Kishan Reddy’s visit to Sanat Nagar Constituency

ఇక అటు సనత్ నగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా తలసాని గెలుపొందడంతో.. ఆయన అనుచరులు ,నేతల మాటలు విని పనులు చేస్తున్నారంటూ పలువురు బిజెపి నేతలు,, కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనులు పరిశీలించిన ఆయన టిఆర్ఎస్ నేతల మాటలు విని, వారికి భయపడి పనులు చేయకపోతే.. తనకు కూడా భయపెట్టడం తెలుసు అని.. భయపెట్టి చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news