పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు అమరులైన రోజు..

-

ఫిబ్రవరి 14, 2019.. భారతదేశంలో ఓ చీకటి రోజు. CRPF జవాన్లు వెళ్తున్న బస్సును ఓ సూసైడ్ బాంబర్ 100 కేజీల లోడ్ చేసిన కారుతో ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అమరులయ్యారు. సైనికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిధ్రమయ్యాయి.

ఇది తమ పనే అని పాక్ కేంద్రంగా పనిచేసే ‘జైషే మహమ్మద్’ గ్రూపు ప్రకటించింది. ఇందుకు ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26 న LOC లోని టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version