భర్తను అమ్మేసిన భార్య.. ఎంతకో తెలుసా..?

-

ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తపై పరాయి మహిళల కన్ను పడింది అంటే చాలు భార్య పరాశక్తిగా మారి పోయి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక భార్య మాత్రం ఏకంగా తన భర్త నే పరాయి మహిళకు అమ్మేసేందుకు సిద్ధమైంది. 5 లక్షలకు బేరం కూడా మాట్లాడింది. ఇంతకీ ఎందుకు తన భార్య అమ్మెందుకు సిద్ధమైంది అంటే… భర్త జల్సాలకు అలవాటు పడడమే ఇందుకు కారణం.

money

ఆసక్తికర ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది కర్ణాటకకు చెందిన వ్యక్తి తన భార్యతో సాఫీగా సంసారం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే జల్సాలకు అలవాటుపడి మరో మహిళ దగ్గర ఐదు లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఎంతకీ అప్పు చెల్లించకపోవడంతో సదరు మహిళ అప్పులు చెల్లించాలంటూ అతనిపై ఒత్తిడి తీసుకు రావడం మొదలు పెట్టింది. డబ్బులు లేవు కానీ శారీరక సుఖం మాత్రం అందిస్తాను అని చెప్పడంతో మహిళ అంగీకరించింది. ఈ విషయం భార్యకు తెలియడంతో ఓ రోజు ఏకంగా అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు తన భర్తను అమ్మేసేందుకు ఐదు లక్షలకు బేరం పెట్టింది భార్య.

Read more RELATED
Recommended to you

Latest news