BREAKING: డ్రగ్స్‌ కలకలం..మాదాపూర్ లో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్

-

Three engineering students arrested in Madapur: మాదాపూర్ లో డ్రగ్స్‌ కలకలం రేపింది. ఈ తరునంలోనే మాదాపూర్ లో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్‌ అయ్యారు. ఈ మేరకు ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను జూబ్లీహిల్స్ లో అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు.

Three engineering students arrested in Madapur

ఈ నేపథ్యంలోనే… ముగ్గురు విద్యార్థుల నుండి 30 ఎల్ ఎస్ డి బోల్ట్స్ స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఒక బైక్ తో పాటు 70 వేలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు చరణ్ తేజ్, కౌశిక్, సయ్యద్ సర్ఫరాజ్ అరెస్ట్ అయ్యారు. చెన్నై నుండి డ్రగ్స్ తీసుకొచ్చి సరఫరా చేసిన సరఫరాజ్.. హైదరాబాద్‌ సప్లై చేస్తు న్నాడట. దీంతో.. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version