జూన్ 21న తిరుమల ఆలయం మూసివేత !

-

సూర్యగ్రహణం కారణంగా ఈ నెల 21వ తేదీన భక్తులకు దర్శనం రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆదివారం ఉదయం 10:18 నుంచి మధ్యాహ్నం 1:38 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ నేపథ్యంలో 20వ తేదీ రాత్రి 8:30 గంటలకు నిర్వహించే ఏకాంత సేవ అనంతరం శ్రీవారి ఆలయాన్ని మూసివేసి 21న మధ్యాహ్నం 2:30 గంటలకు తెరనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. కల్యాణోత్సం ఆర్జిత సేవను రద్దు చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు ఈ సమాచారాన్ని గుర్తించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి.

ఆలయాల మూసివేత

– తెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని ఆలయాలను సూర్యగ్రహణం సందర్భంగా జూన్ 21 ఉదయం నుంచి మూసివేస్తారు. సాయంత్రం ప్రత్యేక పూజలు చేసిన తర్వాత శుద్ధి చేసి దేవాలయాలను తీస్తారు.
– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news