పసిడి ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బంగారం ధర కంటే వెండి ధర మరింత పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో శనివారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 పెరుగుదలతో రూ.49,710కు చేరింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.500 పెరిగింది. దీంతో ధర రూ.48,050కు పరుగులు పెట్టింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర నిలకడగానే కొనసాగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 వద్ద నిలకడగా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.500 పెరిగింది. రూ.48,050కు ఎగసింది.
పెరిగిన బంగారం, వెండి ధరలు..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
మాజీ మంత్రి సోమిరెడ్డి పై కాకాని గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి సోమిరెడ్డి పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని...
Anji N -
కాంగ్రెస్ పార్టీనీ ప్రారంభించిన అతని పేరే అనడానికి రావట్లేదు: బండి సంజయ్
బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ మీద సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్...
వైఎస్ ఫ్యామిలీ పై బొత్స షాకింగ్ కామెంట్స్..!
ఏపీలో అన్నా చెల్లెల రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ అధినేత ఆంధ్ర...