తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. దర్శనాలకు ఒక్కరోజు అంతా సమయం.. వివరాలు ఇవే

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి గోగర్భం డ్యామ్ వరకు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

TIRUMALA
tirumala

నిన్న శ్రీవారిని 77,043 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,859 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చిందని వెల్లడించింది టీటీడీ.

Read more RELATED
Recommended to you

Latest news