అన్నాడీఎంకే నేతకు త్రిష లీగల్ నోటీసులు..!

-

కొన్ని రోజుల క్రితం త్రిష ఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అన్నడీఎంకే మాజీ సేలం యూనియన్ సెక్రటరీ ఏవి రాజకీయ లాయర్ నోటీసులని పంపించారు త్రిష ట్విట్టర్ ద్వారా లీగల్ నోటీస్ ఫోటోలని షేర్ చేసారు. ఈ నోటీసులు త్రిష గురించి ఏవి రాజు మాట్లాడిన వీడియోలు, ఆ వీడియోలు గురించి వచ్చిన వార్తల లింకులని యాడ్ చేశారు. ఈ వ్యాఖ్యల మీద త్రిష నష్టపరిహారం కోరినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు.

ఎంత అడిగారు అన్నది కనిపించకుండా కవర్ చేశారు. ఏవి రాజు చేసిన ఆరోపడా కారణంగా త్రిశ మానసిక క్షోభ కి గురైందని నాలుగు రోజుల్లో నిర్నిత మొత్తాన్ని ఆమెకి చెల్లించాలని లాయర్ నోటీసుల్లో ఉన్నాయి. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలానే సోషల్ మీడియాలో ఏ రూపంలో అయినా త్రిషపై పరువు నష్టం కలిగించడాన్ని ప్రచురించడం ప్రదర్శించడం తక్షణమే నిలిపివేయాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news