ఈడిగ ఆంజనేయులు: కేసీఆర్ ని తిడితేనే ప్రజలు మంత్రులుగా గుర్తిస్తారా..?

-

కాంగ్రెస్ మంత్రులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని కేసీఆర్ ని తిడితేనే ప్రజలు వాళ్ళని మంత్రులుగా గుర్తిస్తారా అని బీఆర్ఎస్ నేత ఈడిగ ఆంజనేయులు అన్నారు. ఈ రోజు ఆయన తెలంగాణ భవన్ లో మాట్లాడారు కాంగ్రెస్ మంత్రులు మూర్ఖులుగా మారిపోయారని అన్నారు. అధికారం లోకి వచ్చి రాష్ట్రానికి మేలు చేస్తామని చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

రాజకీయ సలహాదారు సునీల్ కనుగోలు బూతులు ఎట్లా మాట్లాడాలో మంత్రులకి ఆన్లైన్ క్లాసులు ఏమైనా తీసుకుంటున్నారా అని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోట్లు వెనకేసుకుని వికృతంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు ఈడిగ ఆంజనేయులు.

Read more RELATED
Recommended to you

Latest news