ఏపీ రాజకీయాల్లో రెండు రూపాయల వివాదం

-

ఏపీ రాజకీయాల్లో రెండు రూపాయల వివాదం కొనసాగుతోంది. ‘తల్లికి వందనం’లో రూ.15 వేలు ఇస్తామని రూ.13 వేలు మాత్రమే ఇచ్చారని దేవినేని అవినాష్ వెల్లడించారు. ఈ తరుణంలోనే రెండు వేలు బదులు రెండు రూపాయలు అన్నారు దేవినేని అవినాష్.

Devineni Avinash
Devineni Avinash

దీంతో దేవినేని ట్రోల్ చేస్తోంది టీడీపీ పార్టీ. ఆ రెండు రూపాయలు ఇవిగో అంటూ అవినాష్ నెంబర్‌కు పంపుతున్నారు టీడీపీ పార్టీ నేతలు. కాగా అంటే తాజాగా విడుదల చేసిన జీవోలో రూ. 13 వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్టు ఉంది. ప్రతి విద్యార్థికి రూ. 2వేలు మినహాయింపు ఇచ్చి వాటిని స్కూళ్లు, కాలేజీల అభివృద్ధికి వినియోగించనున్నారని చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news