బూస్ట‌ర్ డోసు తీసుకున్నా కరోనా బారీన ప‌డ్డ యూఎస్ ర‌క్ష‌ణ‌ మంత్రి

-

క‌రోనా వైర‌స్ రోజు రోజుకు ప్ర‌మాద‌క‌రంగా మారుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు డోసులు క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. క‌రోనా సోకింది. దీంతో బూస్ట‌ర్ డోసు తీసుకోవాల‌ని ప్ర‌పంచ వైద్య నిపుణులు సూచించారు. అయితే బూస్ట‌ర్ డోసు తీసుకున్న క‌రోనా సోకుంతుంది. అయితే తాజాగా అమెరికా ర‌క్ష‌ణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కు క‌రోనా సోకింది. అయితే అమెరికా ర‌క్ష‌ణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్ప‌టికే బూస్ట‌ర్ డోసు తీసుకున్నారు. అయినా.. క‌రోనా సోక‌డంపై ప్ర‌పంచ వైద్య నిపుణులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

త‌న‌కు స్వ‌ల్పంగా ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని అందుకే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసుకున్న‌ట్టు తెలిపారు. ప‌రీక్ష ఫ‌లితాల్లో పాజిటివ్ గా తేలింద‌ని ఆయ‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలిపారు. త‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే ఉన్నాయ‌ని అన్నారు. అలాగే వైద్యుల స‌ల‌హాల‌ను పాటిస్తున్నాని తెల‌పారు. అలాగే త‌న‌ను క‌లిసిన వారంతా.. క‌రోనా నిర్ధార‌ణ పరీక్ష‌లు చేసుకోవాల‌ని కోరారు. అయితే మూడు డోసుల టీకాలు తీసుకున్నా.. అమెరికా ర‌క్ష‌ణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కు క‌రోనా సోకడంపై ప్ర‌స్తుతం వైద్య నిపుణులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version