NDSA తో ఉత్తమ్ భేటీ..!

-

కాలేశ్వరం ప్రాజెక్ట్ అధ్యయనం కోసం ఎం డి ఎస్ ఏ బృందం ఈరోజు రాష్ట్రానికి వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ లోని జల సౌధ లో రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అలానే ఇంజనీర్ల తో కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ అధ్యక్షతన మొత్తం ఆరుగురు సభ్యులు నీటిపారుదుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో భేటీ అయ్యారు.

uttam

తర్వాత ఆయన నిపుణుల కమిటీకి కాలేశ్వరం పై ప్రజెంటేషన్ ఇచ్చారు మేడిగడ్డ పిల్లర్లు కుంగిన అంశాలు వాళ్ళకి వివరించారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్ట్ అధ్యయనంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి అండి ఎస్సీ బృందానికి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు పరీక్షల కోసం అత్యాధునిక సంకేతాలని వాడాలని బృందానికి సూచించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news