వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి దారుణంగా తయారైంది. దింతో విజయవాడ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి వైద్యం కొనసాగుతోంది. నిన్న జిల్లా జైలులో వంశీకి అస్వస్థత నెలకొంది. వాంతులు, విరోచనాలు, డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారు వల్లభనేని వంశీ.

ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీని అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్నారు జైలు అధికారులు. ఇక అటు వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. వల్లభనేని వంశీ పై మరో కేసు నమోదు అయింది. నకిలీ పట్టాల కేసులో వల్లభనేని వంశీ పై పీటీ వారెంట్ నమోదు ఐంది.
విజయవాడ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి కొనసాగుతున్న వైద్యం
నిన్న జిల్లా జైలులో వంశీకి అస్వస్థత
వాంతులు, విరోచనాలు, డీహైడ్రేషన్ తో బాధపడుతున్న వంశీ
ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీని అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్న జైలు అధికారులు pic.twitter.com/UP6LshYnBk
— BIG TV Breaking News (@bigtvtelugu) June 20, 2025