34 ఏళ్లకు పిల్లలు కావాలనుకున్న.. నటి షాకింగ్ కామెంట్స్..!

-

విభిన్నమైన పాత్రలు చేస్తూ నటి వరలక్ష్మి శరత్ కుమార్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. పొడపొడీ తో ఇండస్ట్రీలోకి వచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 2012లో ధనుష్ హీరోగా వచ్చిన పోడాపొడి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాను.

ఆ సినిమా షూటింగ్ టైంకి నాకు 22 ఏళ్ళు. 28 ఏళ్లలోగా స్టార్ గా ఎదిగి 32 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. 34 ఏళ్ళకి పిల్లల్ని కనాలని అనుకున్నాను. కానీ ఇవన్నీ జరగలేదు. ఇప్పుడు నా వయసు 38 ఏళ్లు ఇప్పటికే నాకు ఇంకా పెళ్లి కాలేదు నేను వేసుకున్న ప్లాన్స్ ఏవి కూడా వర్క్ అవుట్ అవ్వలేదు అని చెప్పుకొచ్చారు. పర్సనల్ లైఫ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాను అదే నేను చేసిన పెద్ద తప్పు అని వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news