‘డోమ్ రాజా’ మరణం.. ప్రధాని మోదీ సంతాపం..!

-

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ‘డోమ్ రాజా’ మంగళవారం తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మృతిపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కాశీ సంస్కృతికి స్థిరత్వాన్ని తీసుకొచ్చారని, అక్కడి సనాతన ధర్మానికి వారధిగా నిలిచారన్నారు. ఆయన తన జీవితాంతం సామాజిక సమరస్యత కోసం కృషిచేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలనీ భగవతుణ్ణి ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.

అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా డోమ్ రాజా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. డోమ్ రాజా మృతి భారత సమాజానికి తీరని లోటు అని ఆయన ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version