22 వేల రన్స్ పూర్తి చేసుకున్న కోహ్లీ.. కానీ జస్ట్ మిస్.!

-

టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల యంత్రం గా రికార్డుల రారాజుగా ఎన్నో బిరుదులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఒకసారి మైదానంలోకి దిగాడు అంటే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టేస్తూ ఉంటాడు. ఇప్పటికే ఎన్నో పరుగులు చేసినప్పటికీ విరాట్ కోహ్లీ పరుగుల దాహం మాత్రం తీరలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో అరుదైన ఘనత సాధించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

తన అంతర్జాతీయ కెరీర్లో 22 వేల పూర్తి చేసిన ఆటగాడిగా అరుదైన మైలురాయిని అందుకున్నాడు విరాట్ కోహ్లీ ఈ క్రమంలోనే నేడు జరిగిన వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించాడు అని చెప్పాలి సెంచరీ చేస్తాడు అనుకుంటున్న తరుణంలో తృటిలో 89 పరుగుల వద్ద అవుటయ్యాడు దీంతో విరాట్ కోహ్లీకి సెంచరీ జస్ట్ మిస్సయింది అని ప్రేక్షకులు అనుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news