అశ్లీల వీడియో వైరల్.. నిందితుడిని చితకబాదిన మహిళలు

-

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కంఠమనేని ఫంక్షన్ హాల్ యజమాని వేణుపై స్థానిక మహిళలు, మరికొందరు కలిసి దాడి చేశారు. ఫంక్షన్​హాల్​లో ఉన్న యజమానిని బయటకు లాక్కొచ్చి… విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి చేశారు. అసలేం జరిందంటే..?

అశ్లీల వీడియో తీసి వైరల్‌ చేసినందుకు పెనుగంచిప్రోలులోని కంఠమనేని ఫంక్షన్‌ హాలు యజమాని వేణుగోపాల్‌పై బాధిత కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. వివాహితతో సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా అమర్చిన సెల్‌ఫోన్‌లో వేణుగోపాల్‌ వీడియో తీశాడు. దానిని బయటపెడతానని చాలాకాలం బెదిరించాడు. ఆమెను అనేక సార్లు లైంగికంగా వేధించాడు. ఇటీవల ఆ వీడియోను ఇతరులకు పంపి ఆమె పరువుకు విఘాతం కలిగించాడు.

Read more RELATED
Recommended to you

Latest news