ఇద్దరు కూతుళ్లతో బావిలోకి దూకేసిన మహిళ..!

-

తాజాగా కర్ణాటక లో ఒక సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కర్ణాటక లోని బెలగావిలో ఇది చోటు చేసుకుంది. ఇక్కడ ఒక మహిళ తన ఇద్దరు కూతుర్ల తో కలిసి బావి లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త చాలా కాలం నుండి కూడా ఆ మహిళను వేధిస్తున్నాడని దీంతో మనస్థాపం చెందిన ఆమె ఆత్మహత్యకి పాల్పడింది సరస్వతి కీర్వ్.

సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలని స్వాధీనం చేసుకున్నారు కుటుంబ సభ్యులు ని విచారించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు కర్ణాటకలోని సుల్తాన్పూర్ గ్రామం లో ఒక మహిళ తన ఇద్దరు కూతుర్లతో పాటుగా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ మహిళపై భర్త అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టాడని తెలుస్తోంది పైగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు కూడా జరిగేవట భర్త నిత్యం వేధిస్తూ ఉంటారని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news