మారీచులు, దుష్టచతుష్టయంతో నేను యుద్ధం చేస్తున్నా – సీఎం జగన్

-

మారీచులతో, దుష్టచతుష్టయంతో తాను యుద్ధం చేస్తున్నానని వెల్లడించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వీరితో పాటు దత్తపుత్రుడుతో ఒక్క జగన్‌ యుద్దం చేస్తున్నాడన్నారు. జగన్‌కు ఎల్లో మీడియా అండగా ఉండకపోవచ్చు… జగన్‌కు మీ మీద నమ్మకం ఉందని వెల్లడించారు.

CM JAGAN

మీ అండ నాకు ఉన్నంత కాలం జగన్ వెంట్రుక కూడా వారు పీకలేరని.. జగనన్న వల్ల మీ కుటుంబంలో మంచి జరిగితే…జగనన్నకు మీరు మద్దతు ఇవ్వండని కోరారు సీఎం జగన్‌. అలాగే.. జగనన్న అమ్మ ఒడి డబ్బులు బటన్ నొక్కి ఖాతాలలో వేసిన అనతరం సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ ఒడి డబ్బులు రావాలంటే..75 శాతం హాజరు ఉండాల్సిందేనని విద్యార్థు లకు షాక్‌ ఇచ్చారు సీఎం జగన్. అమ్మ ఒడి ఒక్క స్కీం ద్వారా మూడేళ్లలో అక్క చెల్లల ఖాతాలలో జమ చేసింది మొత్తం 19618 కోట్లు అని.. ప్రతి తల్లి బిడ్డలను మంచిగా చదివించాలనుకుంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version