జగన్ పలకరింపు…అన్నా బాగున్నారా..!

-

ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2 వ విడత వైస్సార్ వాహన మిత్ర  రాష్ట్ర వ్యాప్తంగా 2,62,493 మందికి గాను 262.49 కోట్ల రూపాయల డబ్బులు జమ చేయడం జరిగింది. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలోని ఎన్ఐసి హాల్లో నుంచి సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వైస్సార్సీపీ శాసనమండలి సభ్యులు వెన్నపూస గోపాల్ రెడ్డి, శమంతకమణి, ఎమ్మెల్యేలు ఉషా శ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్ గంధం చంద్రుడు, రవాణా శాఖ అధికారులు, వాహన మిత్ర లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘గోపాల్ అన్నా’ బాగున్నారా అని వెన్నపూస గోపాల్ రెడ్డిని ప్రత్యేకంగా  పలకరించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news