చంపేస్తామని బెదిరిస్తున్నారు: వైఎస్ సునీత

-

కొంత మంది నుండి ప్రాణ హాని ఉందని చంపుతామని సోషల్ మీడియా వేదికగా మెసేజ్లు పెడుతున్నారని వైయస్ వివేకానంద కూతురు డాక్టర్ సునీత రెడ్డి శుక్రవారం నాడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డిసిపి శిల్పవల్లి కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొంత మంది సోషల్ మీడియాలో తనని చంపుతానని పోస్ట్లు పెడుతున్నారని ఆమె చెప్పారు.

అలా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆమె తన కంప్లైంట్ లో కోరారు లేపేస్తామని అర్థం వచ్చే విధంగా పోస్ట్లు ఉన్నాయని ఈ మధ్య ఈ తరహా బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయని ఆమె చెప్పారు. అలా పోస్టులు పెడుతున్న వారి మీద చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డిసిపి శిల్పవల్లిని వైఎస్ సునీత కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news