భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ మహాసభలను నేటి నుంచి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే నగరానికి దాదాపు 40 వేలకు పైగా బీజేవైఎం ప్రతినిథులు చేరుకున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో వివిధ అంశాలను చర్చించనున్నారు. ముగింపు రోజున భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారు.
నేటి నుంచి బీజేవైఎం జాతీయ స్థాయి సమావేశాలు…
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఇక నుండి అలా కుదరదు.. కలెక్టర్లకు రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్
కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం అన్ని...
Ganesh -
నూతన ఇసుక పాలసీపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు
ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో...
Ganesh -
రేపటి నుంచి దిగ్గజ క్రికెటర్ల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం
జూలై 3 నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం కానుంది....
Ganesh -