వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్స యాత్రకు కొద్ది రోజులు బ్రేక్ పడనుంది. గురువారం మధ్యాహ్నం జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కారణంగా ఆయన ఎడమ చేతికి గాయం కావడంతో హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన జగన్ కి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆది వారం సాయంత్రం మరోసారి వైద్యపరీక్షలు చేసిన తర్వాత ప్రజా సంకల్ప యాత్ర గురించి పూర్తి స్థాయి సమాచారం తెలియనుంది. అప్పటి వరకు ప్రజాసంకల్ప యాత్రకు బ్రేక్ తప్పదు.
ప్రజాసంకల్స యాత్రకు బ్రేక్!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఇక నుండి అలా కుదరదు.. కలెక్టర్లకు రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్
కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం అన్ని...
Ganesh -
నూతన ఇసుక పాలసీపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు
ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో...
Ganesh -
రేపటి నుంచి దిగ్గజ క్రికెటర్ల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం
జూలై 3 నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం కానుంది....
Ganesh -