తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ్మ సతీమణి పద్మినీరెడ్డి గురువారం భాజపాలో చేరారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. భాజపా జాతీయ కార్యదర్శి మురళీదర్ రావు, తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్లు ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతోనే ఆమె ఈ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. సంగారెడ్డి టికెట్ ఇస్తే గెలిచి మోదీకి బహుమతిగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత భార్య భాజపాలో చేరడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు…ఇంట గెలవలేని వారు రచ్చగెలుస్తారా? అంటూ తమ దైన శైలిలో ఇతర రాజకీయ పార్టీలు మాటలతూటాలు విసురుతున్నాయి.
భాజపాలో చేరిన కాంగ్రెస్ నేత సతీమణి
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
బంజరు భూమిని ఎకో టూరిజం హబ్గా మార్చేసిన IFS అధికారి
ఒక ఐఎఫ్ఎస్ అధికారి తన కార్యాలయాన్ని బంజరు భూమిలో నిర్మించి నేడు...
ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం.. నూతన ఇన్ చార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు...
Anji N -
సీఎం రేవంత్ రెడ్డి పై కొత్తగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..!
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై...
Anji N -