తిరువనంతపునం నుండి బయలుదేరిన నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలుకు గురువారం పెను ప్రమాదం తప్పింది. గోద్రా, రత్లంల మధ్య ప్రయాణిస్తున్న రైలును వేగంగా వచ్చి అదుపు తప్పిన ఓ ట్రక్కు ఢీకొట్టడంతో.. 2 బోగీలు పట్టాలు తప్పాయి..ట్రక్కు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రయాణికులకు ఎలాంటి ప్రయాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
రాజధానికి తప్పిన ముప్పు…
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
మీరు చెప్పే ప్రేమను పెంచడం అంటే ఇదేనా.. రాహుల్జీ?: కేటీఆర్
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పార్టీ నేతలు, ఇండ్లపై కాంగ్రెస్ నేతల దాడులపై...
పల్నాడు విధ్వంసం: వైసీపీ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్
పల్నాడు జిల్లాలో హింసాత్మక పరిస్థితులను చక్కదిద్దడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. 2వేల...
గెలుపు రాజేంద్రుడిదే….మల్కాజిగిరి కింగ్ ఈటెలే
మినీ ఇండియా మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి...