దసర ఆఖరి దినోత్సవం సందర్భంగా బెజవాడ దుర్గమ్మ సన్నిదిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామల్లేశ్వరులు కృష్ణా నదిలో హంసవాహనంపై తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా వచ్చారు. నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినట్లుగా ఆలయ పండితులు పేర్కొన్నారు.
వైభవంగా అమ్మ వారి తెప్పోత్సవం
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రభుత్వం ప్రయత్నాలు..!
కొత్త ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో కొలువుల జాతర కొనసాగుతోందని, ఈ ప్రభుత్వం...
Anji N -
స్మోకింగ్ చేయడం వల్ల పెదాలు నల్లగా మారుతున్నాయా..? ఇలా చేయండి
సిగిరెట్ తాగడం వల్ల ఆరోగ్యం పాడవడమే కాదు.. అందం కూడా దెబ్బతింటుంది....
యువతి పట్ల అసభ్య ప్రవర్తన.. ఇద్దరు పోకిరీలపై కేసు నమోదు
రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న యువతి పట్ల ఇద్దరు ఆకతాయిలు అసభ్యకరంగా ...
Anji N -