10th class
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. మే మొదటి వారంలోనే ఫలితాలు !
ఏపీ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా సమయంలో వీటిని ఏడింటికి తగ్గించారు. గత ఏడాదిలో సైన్స్ సబ్జెక్టులోని భౌతిక, రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రంలకు వేరువేరుగా కాకుండా ఒకే పేపర్, ఒకే...
Telangana - తెలంగాణ
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..త్వరలో 10వ తరగతి కొత్త మోడల్ పేపర్
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. త్వరలో 10వ తరగతి కొత్త మోడల్ పేపర్ రిలీజ్ కానుంది. టెన్త్ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసిన తరుణంలో కొత్త మోడల్ పేపర్లను విద్యాశాఖ త్వరలో విడుదల చేయనుంది.
వీలైనంత వేగంగా రూపొందించి ముందుగా ఆన్లైన్ లో అందుబాటులోకి తెచ్చి తర్వాత పాఠశాలలకు పంపనున్నారు వ్యాసరూప, సూక్ష్మరూప ప్రశ్నలు, మార్కుల్లో తాజాగా మార్పులు...
Telangana - తెలంగాణ
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్..టెన్త్ ప్రశ్నపత్రంలో మార్పులు!
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్..టెన్త్ ప్రశ్నపత్రంలో మార్పులకు విద్యాశాఖ సిద్దమైంది. టెన్త్ పరీక్షల్లో ఛాయిస్ తగ్గించడం విధానాన్ని కట్టిన తరం చేయడం ఒకేరోజు సైన్స్ సబ్జెక్టు కు రెండు పేపర్ల నిర్వహణపై అభ్యంతరాలు రావడంతో విద్యాశాఖ స్పందించింది. వీటిపై అధికారులు సమాలోచనలు జరిపారు.
సూక్ష్మ ప్రశ్నలకు ఎక్కువ ఛాయిస్ ఇవ్వడం మరియు వ్యాస రూప...
Telangana - తెలంగాణ
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్..పరీక్షా సమయాల్లో మార్పులు !
తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నది. 2022-23 నుంచి సంస్కరణలను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.
ఒక్కో సబ్జెక్ట్లో పరీక్షలకు 80, ఫార్మేటివ్ అసెస్మెంట్కు 20 మార్కులు కేటాయించనున్నారు....
Telangana - తెలంగాణ
తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త..ఇక పై తెలుగులో 20 మార్కులకే పాస్ !
తెలంగాణ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ అధికారి శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగులో ఇకపై 20 మార్కులు వస్తేనే పాస్ అయినట్లు పేర్కొంది విద్యశాఖ. అయితే ఇది కొందరికి మాత్రమే అమలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగును సెకండ్ లాంగ్వేజ్ ఉన్న పదవ తరగతి విద్యార్థులు ఇకపై వార్షిక పరీక్షలలో 20...
Telangana - తెలంగాణ
తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే తెలంగాణ పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు మంత్రి సబితా. ఈ పదో తరగతి ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బాలికలు 92.45 శాతం, 87.61 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు.
ఇక టెన్త్ విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov.in., www.bseresults.telangana.gov.in...
Telangana - తెలంగాణ
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..నేటి నుంచి వెబ్ సైట్లో టెన్త్ హాల్ టికెట్లు
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. నేటి నుంచి వెబ్ సైట్లో టెన్త్ హాల్ టికెట్లు ఉండున్నాయి. ఫీజు బకాయిలు చెల్లించలేదని హాల్ టికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ స్కూళ్లు పెట్టే ఇబ్బందుల నుంచి విద్యార్థులను తప్పించేలా పదో తరగతి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ల ను ఇవాళ్టి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీపై మంత్రి బొత్స కీలక ప్రకటన..!
అమరావతి : పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ కావడంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని.. విద్యార్ధులు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని కోరారు. ప్రశాంతంగా పరీక్షలు రాయడం పై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల పై ప్రభుత్వం, అధికారులు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ సంచలన నిర్ణయం..10వ తరగతి సిలబస్ నుంచి ‘అమరావతి’ తొలగింపు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో వివాదస్పద నిర్ణయం తీసుకున్నాడు. ఏపీ పదో తరగతి తెలుగు పుస్తకం నుంచి అమరావతి సిలబస్ ను తొలగించింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా.. ప్రారంభమైందని.. కాబట్టి విద్యార్థులపై భారం పడకూడదన్న ఉద్దేశంతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ పదో తరగతి విద్యార్థులకు షాక్.. !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ తరగతి విద్యార్థులకు అలర్ట్. పదవ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్షలను ఏప్రిల్ 4వ తేదీ నుంచి నిర్వహించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 9 వరకు సమ్మేటివ్ 2 పరీక్షలను ఏప్రిల్ 22 వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటన చేసింది విద్యాశాఖ....
Latest News
BREAKING : పాదయాత్రలో నారా లోకేశ్కు షాకిచ్చిన టీడీపీ కార్యకర్త
కుప్పంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు స్థానిక టిడిపి కార్యకర్త నుంచి ఊహించని అనుభవం ఎదురయింది. టిడిపి హయాంలో బీసీలకు పథకాలు అందలేదని, కుప్పంలో...
వార్తలు
సామ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో రౌడీ హీరో సినిమా సెట్ లో..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇండస్ట్రీలోకి రాకముందు చిన్న చిన్న జువెలరీ షాప్ లలో పనిచేసేది. అక్కడక్కడ చిన్నచిన్న యాడ్స్ వస్తే అందులో కూడా నటించి పాకెట్ మనీ...
Schemes
అదిరే LIC స్కీమ్.. రూ.10 వేలతో చేతికి రూ.4 లక్షలు…!
ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన పథకాల్లో డబ్బులు పెడుతున్నారు. ఇలా చేయడం వలన భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. అయితే చాలా మంది భారత ప్రభుత్వ రంగ...
ఇంట్రెస్టింగ్
కొవిడ్ తర్వాత గణనీయంగా పెరిగిన గుండెజబ్బులు.. తేల్చిన సర్వే..!!
కొవిడ్ తర్వాత చాలమంది ఆరోగ్యం దెబ్బతింది.. ముఖ్యంగా యువత రకరకాల సమస్యతో బాధపడుతున్నారు..మునపటిలా లేదు..త్వరగా అలిసిపోతున్నారు, ఆయాసం, నీరసం, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. నిజానికి టీకా వేసుకున్న వారిలోనూ ఈ సమస్యలు అధికంగానే...
భారతదేశం
Bharat Jodo Yatra : నేటితో ముగియనున్న ‘భారత్ జోడో యాత్ర’
నేటితో 'భారత్ జోడో యాత్ర' ముగియనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జూడో యాత్ర' నేటితో ముగియనుంది. కాసేపట్లో శ్రీనగర్ లాల్చౌక్ కు రాహుల్ యాత్ర చేరుకోనుంది. అక్కడ...