All India Trinamool Congress party

రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు !

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసింది వాస్తవమేనని, కానీ రాజకీయాల గురించి చర్చకు రాలేదని వెల్లడించారు. కోమటిరెడ్డి గతంలో బిజెపికి అనుకూలంగా ప్రకటన చేసిన సంగతి కూడా...

తెలంగాణలో పీజేఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: రేవంత్ రెడ్డి

ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పీజేఆర్ కుమార్తెను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ఎన్నో బస్తీలు పీజేఆర్ తో వెలిశాయి అని అన్నారు. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనకాడటం...

అగ్నిపధ్ ఓ దిశానిర్దేశం లేని పథకం: సోనియా గాంధీ

కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన మిలటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పౌరులంతా శాంతియుతంగా వ్యవహరించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. "ప్రభుత్వం పూర్తిగా దిశానిర్దేశం లేని కొత్త పథకాన్ని ప్రకటించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అహింసా పద్ధతిలో...

కాంగ్రెస్ పార్టీకి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదు: కేటీఆర్

కాంగ్రెస్ పార్టీకి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని అన్నారు మంత్రి కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..."ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నాడని,ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ రైతుల రూపురేఖలు మార్చేస్తా అంటున్నాడని వెల్లడించారు. రాహుల్...

హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత.. బస్సు అద్దాలు ధ్వంసం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ వేధింపులకు నిరసనగా చలో రాజ్ భవన్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఖైరతాబాద్ సర్కిల్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను రాజ్ భవన్ కు వెళ్లనీయకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. దీంతో ఖైరతాబాద్ లో కాంగ్రెస్ నేతల...

రేపు దేశవ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ

నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు పంపిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ జూన్ 2న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు పంపగా.. విదేశాల్లో ఉన్న...

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఇండియన్ ఎవరూ లేరు: జేపీ నడ్డా

విజయవాడలో నిర్వహించిన శక్తి కేంద్ర ప్రముఖులు, కార్యకర్తల సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఇండియన్ ఎవరూ లేరని నడ్దా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు లండన్ నుంచి మాట్లాడుతున్నారని అన్నారు. వైయస్సార్సిపి, టిడిపి, టిఆర్ఎస్ అన్ని కుటుంబ పార్టీలేనని ఆయన ఆరోపించారు....

మోడీ ప్రభుత్వం గాంధీ హంతకులను గొప్పవారిగా చిత్రీకరిస్తుంది: సోనియా గాంధీ

నవ సంకల్ప్ శిబిర్ సమావేశాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది అని అన్నారు. రాజ్యాంగ సంస్థలను తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అన్నారు సోనియా....

సిఎంకు షాక్ ఇచ్చిన మరో మంత్రి, కేబినేట్ పదవికి రాజీనామా…?

బెంగాల్ మంత్రి రాజీబ్ బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన సిఎం మమతా బెనర్జీ మంత్రివర్గానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీబ్ బెనర్జీ బెంగాల్ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేసారు. "పశ్చిమ బెంగాల్ ప్రజలకు సేవ చేయడం గొప్ప గౌరవం మరియు హక్కు. ఈ...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....