ap high court
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కొత్త జిల్లాలపై హై కోర్టు ట్విస్ట్.. జగన్ సర్కార్ కు కీలక ఆదేశాలు
అమరావతి : కొత్త జిల్లాల ఏర్పాటు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటు కాబోతున్న జిల్లాలను ఉగాది పర్వదినం నుంచే ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగనన్న ఇంకా వదిలేస్తే బెటర్ ఏమో!
ఏందో జగన్ ఏ నిర్ణయం తీసుకున్న అది అమలు అవ్వడం చాలా కష్టంగా మారిపోయింది..ఆయన తీసుకునే నిర్ణయాలకు ఎప్పుడు ఏదొక అడ్డంకి వస్తూనే ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు...మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమని చెప్పి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హమారా సఫర్ : రాజధాని యుద్ధం ముగిసిందా?
రోడ్డెక్కిన వారిని గౌరవించ లేదు
పిడికిలెత్తి నినదిస్తే హేళన చేశారు
ఇప్పుడు మాత్రం దిద్దుబాటులో ఉన్నారు
అయినా ఆ భూమి అమ్మకండి బొత్స గారూ!
అని అంటున్నారు అమరావతి రైతులు.
సీఆర్డీఏ యాక్ట్ ప్రకారం రాజధాని కి కేటాయించిన భూములు తనఖా పెట్టేందుకు కూడా వీల్లేదు కదా మరి రెండు వేల కోట్ల అప్పులు ఎలా తెచ్చారు? అన్నది విపక్షం వాదన.
నిన్నటి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ నిరంకుశ పాలన అందరికీ అర్థం అవుతోంది…. – పవన్ కళ్యాణ్
రాజధానిపై హైకోర్టు తీర్పు ప్రజల్లో ధైర్యాన్ని నింపింది.. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ రెడ్డి నిరంకుశ పాలన ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందని..అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
ఏపీలోని మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దులపై హై కోర్టు సంచలన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అమరావతి : కోర్టు బోనులో జగన్ ? ఏం జరిగిందంటే !
రైతులు నష్టపోయాక ప్రభుత్వం ఆదుకోవాలి.ఆ రోజు రైతులు నష్టపోయినా కూడా రాజధానికి భూములు ఇస్తున్నామన్న ఆనందం ఒకటి వారిలో ఉంది.ఆనందం అనే కన్నా సంతృప్తి వారిలో ఉంది. రాజధాని నిర్మాణ క్రమంలో తామొక భాగం అవుతున్నామన్న సంతృప్తిలో భాగంగా ఆ రోజు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు.ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.భూములను ప్రభుత్వానికి రైతులు ఇచ్చారు కానీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రఘురామ పిటిషన్ : జగన్ సర్కార్కు ఏపీ హైకోర్టు నోటీసులు
రఘురామపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులపై హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై తాజాగా విచారణ జరిగింది. అన్యాయంగా నమోదు చేసిన.. దేశ ద్రోహంతో పాటు ఇతర కేసులను కొట్టివేయాలని ఈ సందర్భంగా రఘురామ లాయర్ కోర్టుకు తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి.. ప్రభుత్వం.. సీఐడీ అధికారులు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ట్విట్టర్ కు ఏపీ హైకోర్టు హెచ్చరిక.. మీ దుకాణం మూసుకోవాల్సి వస్తుంది !
న్యాయమూర్తులపై అనుచిత పోస్టులను పెట్టిన కేసు విచారణలో ట్విట్టరుపై హైకోర్టు సీరియస్ అయింది. భారతదేశంలోని చట్టాలు న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. ట్విట్టరుపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని అభిప్రాయపడింది ఏపీ హైకోర్టు... ట్విట్టర్ లో పోస్టులు డిలీట్ చేసినా విపిన్ అని టైప్ చేస్తే వెంటనే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ హైకోర్టు జడ్జీలుగా 7గురు న్యాయవాదులు..సుప్రీం కొలీజియం సిఫారస్
సుప్రీం కోర్టు... కొలీజియం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టుకు ఏడుగురు న్యాయ మూర్తుల నియామకానికి సుప్రీం కోర్టు కొలీజియం సిపార్సు చేసింది. ఈ నెల 29 వ తేదీన సమావేశం అయిన సుప్రీం కోర్టు... కొలీజియం ఏడుగురు న్యాయ వాదులకు పదోన్నతి కల్పిస్తూ.. జడ్జీలుగా నియమించాలంటూ.. సిపార్సు చేసింది.
ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ట్రెండ్ ఇన్ : ఉద్యోగుల సమ్మె
ఉద్యోగుల సమ్మెకు సంబంధించి ఓ స్పష్టమయిన ప్రకటన వచ్చింది సంబంధిత వర్గాల నుంచి.! వచ్చే నెల ఆరో తారీఖు అర్ధరాత్రి నుంచి వీళ్లు సమ్మెకు వెళ్లనున్నారని నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఓ అనిశ్చితి నెలకొని ఉంది. సమస్య ఎలా పరిష్కరించాలన్న విషయమై ఓ వైపు ఉద్యోగ వర్గాలు మల్లగుల్లాలు పడుతుంటే, ఇదే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ట్రెండ్ ఇన్ : పీఆర్సీ
బెదిరించడమే కాకుండా రిట్ ఎలా వేస్తారు అని ప్రశ్నిస్తోంది హై కోర్టు. అంతేకాదు జీతం పై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఉద్యోగులకు సమ్మెకు పోకపోవడమే మేలు.ఉన్న ఆ కాస్త పరువైనా దక్కుతుంది అన్న వాదన ఒకటి వినిపిస్తుంది.హెచ్ఆర్ఏ స్లాబుల తగ్గింపు అన్నది విభజన చట్టంకు వ్యతిరేకంగా ఉంది...
Latest News
హాట్ టాపిక్ గా మారిన సిద్దార్థ్ – అదితి రావు ల ఫొటోస్..!
గత కొద్దిరోజులుగా హీరో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి ప్రేమలో పడిపోయారు అని.. డేటింగ్ కూడా చేస్తున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేటి నుంచి నారా లోకేశ్ పాదయాత్ర..కుప్పం నుంచే ప్రారంభం… పూర్తి షెడ్యూల్ ఇదే
ఇవాళ్టి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇక నారా లోకేష్...
Sports - స్పోర్ట్స్
IND VS NZ : భారత్ vs కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్
ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు రాంచీ వేదికగా జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ కు పాండ్యా...
వార్తలు
OTT: ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చే సూపర్ హిట్ చిత్రాలు ఇవే..!
ప్రస్తుతం ఫిబ్రవరిలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సూపర్ హిట్ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా థియేటర్లలో సందడి చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కొన్ని సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీ లో...
Telangana - తెలంగాణ
మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు
బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి...