ap high court
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ కు షాక్.. ఋషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టులో సీరియస్
ఋషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అభివృద్ది పేరిట కొండలను కొట్టేస్తున్నారని.. మరో వైపు అభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంలో విభిన్న వైఖరులు ఏంటి అని నిలదీసింది. ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్లు కనిపిస్తుందని పేర్కొంది. కేంద్ర అటవీ శాఖ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : ఏపీ డీజీపీకి హై కోర్టు నోటీసులు
మరోమారు రాష్ట్ర పోలీసు శాఖ బాస్ (డీజీపీ)ని విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఈ మేరకు బుధవారం జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా పోలీసు అధికారులు నిబంధనలు పాటించడం లేదన్న పిటిషన్ వాదనలతో స్పందించిన హైకోర్టు తదుపరి విచారణకు డీజీపీ హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కుప్పం టిడిపి నేతలకు హైకోర్టులో ఊరట
చిత్తూరు జిల్లా కుప్పం టిడిపి నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీ గౌని వాణి శ్రీనివాసులు నాయుడు, మాజీ జెడ్పిటిసి రాజకుమార్, మునుస్వామితో పాటు మరో నలుగురికి హైకోర్టు బెల్ మంజూరు చేసింది. 25 వేల రూపాయల బాండ్ తో ఇద్దరు పూచికత్తు సమర్పించాలని సూచించింది. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆ నిర్మాణాలను కూల్చేస్తాం..జగన్ సర్కార్ కు హై కోర్టు వార్నింగ్ !
ఏపీ సీఎం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఏపీ హై కోర్టు. తాజాగా విశాఖ రుషికొండ దగ్గర నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నిర్మాణాలకు అనుమతులు లేవని తేలితే కూల్చివేతకు ఆదేశిస్తామని కోర్టు చెప్పింది. వ్యక్తిగత కారణంతో ప్రత్యేక ప్రభుత్వ లాయర్ విచారణకు హాజరు కాలేదని, విచారణను వాయిదా వేయాలని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పదో తరగతి వరకు వారిని అక్కడే చదవనీయండి : ఏపీ హైకోర్టు
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద చదువుతున్న విద్యార్దులకు 10వ తరగతి వరకు ప్రస్తుతం చదువుతున్న పాఠశాలల్లోనే విద్య కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 19పై మాల మహానాడుతో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ హైకోర్టు… కర్నూల్కు తరలించడంపై కేంద్రం కీలక ప్రకటన
ఏపీ హైకోర్టు.. కర్నూల్కు తరలించడంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ లో ఇవాళ ఏపీ హై కోర్టు తరలింపుపై ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది హైకోర్టు. విద్యాశాఖ బిల్లుల చెల్లింపు అంశంపై ఈరోజు హైకోర్టులో వాయిదా ఉండగా.. వాయిదాకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రావత్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, విద్యాశాఖ కార్యదర్శి సురేష్ కుమార్ హాజరయ్యారు. కాగా ఆర్థిక శాఖ కార్యదర్శి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాజధాని పిటిషన్లపై ఏపీ హై కోర్టులో రైతులకు చుక్కెదురు !
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని పిటిషన్లపై ఏపీ హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని పనుల పురోగతిపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. తాము మరో కోర్టు ధిక్కార పిటిషన్ వేశామని అటు రైతుల తరపు న్యాయవాది ఉన్నం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : ఎంపీ రఘురామ పై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఎంపీ రఘురామ పై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈనేపథ్యంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయటంతో పాటు ఈ కేసులో తదుపరి చర్యల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ హైకోర్టు జరిమానా నుంచి తప్పించుకున్న పిటిషినర్.. ఎలాగంటే..?
ఇటీవల ఏపీ ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరు మార్చుతున్నట్లు ప్రకటించడంతో కోనసీమ జిల్లా మార్పు చేయకూడదంటూ ఆందోళన జరిగిన విషయం తెలిసిందే. అయితే.. కోనసీమ జిల్లా పేరు మార్పుకు సంబంధించి జిల్లా కేంద్రం అమలాపురంలో చోటుచేసుకున్న అల్లర్లపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్కు చేదు అనుభవం...
Latest News
పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !
ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
భారతదేశం
షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !
ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...
క్రైమ్
బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !
ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...
వార్తలు
గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…
సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....
Telangana - తెలంగాణ
“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…
ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....