beer
వార్తలు
Sonu Sood: మండుటెండలు..చల్లని బీరు కావాలని నెటిజన్ రిక్వెస్ట్..అదిరిపోయే రిప్లయి ఇచ్చిన సోనుసూద్
రియల్ హీరో సోనుసూద్ కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో చేసిన సేవలు అందరికీ తెలసిందే. కలియుగ దాన వీర శూర కర్ణుడిగా సోనుసూద్ ను ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు కీర్తించారు. ఆపద ఎక్కడున్నా ఆదుకుని..వలస కూలీలు, సామాన్యులు, మధ్య తరగతి వాళ్లు ఇలా ప్రతీ ఒక్కరికి తన వంతు సాయం...
కేశ సంరక్షణ
బీర్ తో జుట్టుని కడిగితే ఎన్ని లాభాలని పొందవచ్చో చూస్తే షాక్ అవుతారు..!
చాలా మంది బీర్ ని తాగుతూ ఉంటారు. అయితే మిగిలిపోయిన బీర్ తో ఈ విధంగా చేస్తే జుట్టు బాగుంటుంది. మిగిలిపోయిన బీర్ ని తీసుకుని జుట్టుని వాష్ చేస్తే చక్కటి ప్రయోజనం పొందవచ్చు. బీర్ లో విటమిన్ బి ఉంటుంది. ఇది జుట్టు ని దృఢంగా, షైనీగా మారుస్తుంది. డామేజ్ హెయిర్ ని...
Telangana - తెలంగాణ
తెలంగాణలో లిక్కర్ కన్నా బీర్ల అమ్మకాలే అధికం…
తెలంగాణ సర్కారుకు ఆదాయం తెచ్చిపెడుతున్న వాటిలో మద్యమే కీలక పాత్ర వహిస్తుంది. అయితే అలాంటి మద్యం అమ్మకాల్లో ఏవి ఎక్కువ అమ్ముడవుతున్నాయో తెలుసా.. తాజా ఆదాయ వివరాలను పరిశీలిస్తే తెలంగాణలో లిక్కర్ అమ్మకాల కన్నా బీర్ల అమ్మకాలే అధికం అని తెలియజేస్తున్నాయి. అయితే కరోనా కాలంలో బీర్ల కన్నా లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా సాగాయి....
Exclusive
బీర్ తాగితే ఇన్ని లాభాలుంటాయా..తాగేవారు పక్కా తెలుసుకోవాలండోయ్..!
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం..ఈ విషయం మనందరికి చిన్నప్పటినుంచే తెలుసు. పరిమితంగా బీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి. అవేంటే తెలుసుకుంటే..ఈ సారి మీరు సిట్టింగ్ వేసినప్పుడు ఎవరైనా ఎందుకురా అస్థమానం తాగుతావ్ అన్నప్పుడు వారికి సమాధానం చెప్పేయొచ్చు:)..అంతేకాదు.. ఈ లాభాలేంటే తెలిస్తే మీకు ఉపయోగపడొచ్చేమో కదా..!
ఎక్కువగా తాగడం వల్ల...
భారతదేశం
Beer Companies: ఆ బీర్ల కంపెనీలకు తాగింది దిగేలా షాక్ ! రూ.873కోట్ల ఫైన్
Beer Companies: బీర్ల కంపెనీలకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దిమ్మతిరిగే షాకింగ్ ఇచ్చింది. మార్కెట్ నిబంధనలకు విరుద్దంగా ధరల పెంచుతున్న, సీసీఐ నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న బీర్ల కంపెనీలపై సీసీఐ శుక్రవారం కొరడా ఝుళిపించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.873కోట్ల ఫైన్ వేసింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కార్ల్స్బర్గ్...
భారతదేశం
మద్యం ప్రియులకు స్టాలిన్ సర్కార్ దిమ్మ తిరిగే షాక్..!
మందుబాబలకు తమిళనాట స్టాలిన్ సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇకపై మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేయాలంటే వ్యాక్సిన్ వేసుకున్నట్టుగా సర్టిఫికెట్ మరియు ఆధార్ కార్డు ఉంటేనే మద్యం విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ప్రస్తుతం ఇది నీలగిరి జిల్లాలో మాత్రమే అమలవుతోంది. నీలగిరి జిల్లాలో మొత్తం 76 మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుతం...
ఇంట్రెస్టింగ్
అంతర్జాతీయ బీర్ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?
అంతర్జాతీయ బీర్ దినోత్సవం ( International Beer Day ) : వేడిగా వాతావరణం ఉన్నప్పుడు గొంతులో చల్లని బీర్ పడితే వచ్చే మజాయే వేరు. ఆ విషయం గురించి బీర్ ప్రియులకు ఎక్కువగా తెలుస్తుంది. అయితే అన్నింటికీ ఒక రోజు ఉన్నట్లే బీర్కు కూడా ఒక రోజు ఉంది. ఆ రోజును అంతర్జాతీయ...
అంతర్జాతీయం
బాబ్బాబు, బీర్లు తాగండి.. బ్రిటన్ పౌరులను బతిమాలుతున్న బెవరేజ్ ఇండస్ట్రీ..!
కరోనా వల్ల 2020వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలు దెబ్బతిన్నాయి. భారీ ఎత్తున నష్టాలను చవిచూశాయి. అయితే ఆ నష్టాల నుంచి కోలుకునేందుకు ఇప్పుడు అనేక రంగాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్రిటన్లో బెవరేజ్ ఇండస్ట్రీపై కరోనా దెబ్బ బాగానే పడింది. దీంతో అక్కడి పౌరులను మద్యం సేవించాలని, తమను ఆదుకోవాలని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో బీరు ధరలు తగ్గింపు… జగన్ కీలక నిర్ణయం…?
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. మద్యం పాలసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుని పెట్టుకుంది. త్వరలోనే మద్యం ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే మద్యం ధరలు తగ్గిస్తారా అనే దానిపై...
ఇంట్రెస్టింగ్
తండ్రి అస్థికలను బీరులో కలిపిన సుపుత్రుడు.. ఆపై ఏం చేశాడంటే..!
చనిపోయిన వారి అస్థికలను గంగలో కలిపితే పుణ్యం వస్తుందని భారతీయుల నమ్మకం. కానీ యూకేలోని కావెంట్రీకి చెందిన ఓ వ్యక్తి తన తండ్రి అస్థికలను, వెంట్రుకలు బీరులో కలిపాడు. అంతటితో ఆగలేదు అతడు ఆ బీరును తీసుకెళ్లి డ్రైనేజీలో పోశాడు. వింటుంటే ఇతడికేమైనా పిచ్చా లేకా సైకోనా అనిపిస్తుంది కదా.. కానీ ఇలా చేయటం...
Latest News
నాకు పుట్టిన రోజు గిప్ట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపారు.. కే.ఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకాన్ని వాయిదా వేసుకున్నందుకు ప్రధాని మోడీ,అమిత్ షా,రూపలాకి కృతజ్ఞతలు తెలిపారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్. ఇవాళ మీడియాతో...
వార్తలు
సింగర్ మంగ్లి పెళ్లిపై క్లారిటీ… షాక్ స్టార్ సింగర్ !
గత కొన్ని రోజులుగా ప్రముఖ తెలంగాణ మరియు తెలుగు సింగర్ మంగ్లీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పెళ్లి వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ కి అసలు విషయం తెలియక ఎగిరెగిరి పడుతున్నారు : సీపీఐ నారాయణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కేసీఆర్ ఎన్డీఏలో కలుస్తారన్న విషయాన్ని మోడీ ఇప్పుడు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ప్రధాని...
క్రైమ్
ఉగ్రవాద ఛాయలు: వరల్డ్ కప్ 2023 కు ముందు హిమాచల్ లో ఖలిస్తానీ నినాదాలు
మరికొన్ని గంటల్లో గుజరాత్ లోని అహమ్మదాబాద్ వేదికగా మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ లు ఆడనున్నాయి. ఒకవైపు బీసీసీఐ మరియు గుజరాత్ ప్రభుత్వం అంతా ఈ ఏర్పాట్లతో బిజీ గా...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న మాట వాస్తవం : ఈటల
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న మాట వాస్తవమేనని అన్నారు. విశ్వాసానికి మారు పేరు మోదీ...