Business

ఆ ఛాయ్ వ్యాపారంతో నెలకు లక్ష సంపాదనట!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రాకముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. ఏసీ రూముల్లో కంప్యూటర్ ముందు కుర్చుని కుస్తీలు పట్టేవారు. ఎప్పుడైతే ఈ వైరస్ వచ్చిందో ఉద్యోగులు పిట్టల్లా రాలిపోయారు. ఉద్యోగాలు ఊడిపోయాయి. అయినోళ్లు దూరమయ్యారు. అంగట్లో సరుకులు ఆకాశాన్ని అంటాయి. ఎంతో మంది రెండెకెల జీతం కోల్పోయి రోడ్డు పక్కన కూరగాయాలు, పండ్లు...

వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తోన్న సమంత…!

సమంత ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోట్లేదు. సినిమాలు, వెబ్‌ సీరీసులు, బిజినెసులు, టీవీ షోలు అనే తేడాలేకుండా ప్రతీ ప్లాట్‌ఫామ్‌ని ఫుల్లుగా వాడేస్తోంది. రెవెన్యూ జనరేట్‌ చేసే ప్రతీచోట కాలు పెడుతోంది. మొత్తంగా సంపాదనలో నాగచైతన్యకి టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తోంది సమంత. పెళ్లి తర్వాత సమంత సినిమాలు తగ్గిస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ సామ్‌...

పచ్చళ్లు, పిండివంటల వ్యాపారంలోకి మాజీ ఎమ్మెల్యే…!

ఇన్నాళ్లు రాజకీయాల్లో తిరిగిన ఆయన పచ్చళ్లు, పిండివంటల వ్యాపారంలోకి దిగారు. అప్పుడెప్పుడో ఎమ్మెల్యేగా, YS హయాంలో RTC చైర్మన్‌గా పనిచేశారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు. మాజీ ఎమ్మెల్యేగా వచ్చే పింఛన్‌ తప్ప మరే ఆదాయం లేక ఆయన ఇప్పుడు పచ్చళ్ల తయారీ.. అమ్మకాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గోనె ప్రకాష్‌రావు. తెలుగు రాష్ట్రాలకు పరిచయం...

పనిమనిషికి చేయూతనిచ్చి పెద్ద మనసు చాటుకున్న యజమాని.. నెటిజన్లు ఫిదా..!?

ఇంటి భోజనం తో వ్యాపారం చేయాలని ఆమె కోరిక ఉన్నప్పటికీ.. ఆర్థిక స్తోమత కారణంగా అది కుదరలేదు... దీంతో పలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ తన ముగ్గురు పిల్లల పోషణ చూసుకుంటుంది. కానీ తాజాగా యజమాని ఇచ్చిన చేయూతతో ఆమె మరోసారి ఇంటి భోజనం తో వ్యాపారం ప్రారంభించేందుకు సిసిద్ధమైంది. బెంగళూరులో ఈ ఆసక్తికర...

ఇంట్లో ఉంటూనే.. లాభసాటి వ్యాపారాలు ఇవే…! పెట్టుబడి తక్కువ కూడా…!

ఈ రోజుల్లో ఆలోచన ఉండాలే గాని ఉపాధికి కొదవ లేదు... మనం సరిగా ఆలోచిస్తే ఆదాయం కూడా సరిగానే ఉంటుంది... ఏ వ్యాపారం చేస్తున్నాం దాని మీద మనకు పట్టు ఎంత అనేది ఆలోచించుకుంటే చాలు... అవసరానికి తగిన విధంగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచి వాటిని డిమాండ్ వైపు మళ్లిస్తే వ్యాపారం ఎక్కువగా వృద్ది...

జియో యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్…!

రిలయెన్స్ జియో యూజర్లకు సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ రిలయెన్స్ జియో ద్వారా చేసుకోవచ్చు. దీనికి అదనపు చార్జీలు ఏమీ లేవు. భారతదేశంలో ఏ వైఫై నెట్వర్క్‌లో అయినా ఈ సర్వీస్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం 150 స్మార్ట్‌ఫోన్ల ద్వారా వైఫై వాయిస్...

కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన అర్జున్ రెడ్డి..

ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో క్రేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్‌, అర్జున్‌ రెడ్డి సినిమాతో నేషనల్‌ లెవల్‌లో సెన్సేషన్‌ సృష్టించాడు. అదే జోరులో గీత గోవిందం సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్‌. ఇక సినిమాలు చేస్తూనే...

ఇన్ని ఫ్లాపులొచ్చినా తేజూకి తిరుగులేదు..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు. తిక్క సినిమా నుండి తేజ్ ఐలవ్యూ వరకు సాయి ధరం తేజ్ వరుసగా ఆరు సినిమాలు అతన్ని కెరియర్ లో వెనక్కి నెట్టేశాయి. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు సాయి ధరం తేజ్. మైత్రి మూవీ మేకర్స్...

మిస్టర్ మజ్ను ఎంత పలికాడు..!

అక్కినేని అఖిల్ మూడవ సినిమాగా వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మించారు. అఖిల్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ హంగామా బాగుంది. అఖిల్ ఈసారి హిట్ కొట్టడం గ్యారెంటీ అనే చెబుతున్నారు....

మహేష్ ‘మహర్షి’ ఓవర్సీస్ క్రేజ్

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను హిట్ తర్వాత వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. 2019 ఏప్రిల్...
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...