Mahesh B Reddy

ఢిల్లీలో మ‌ద్యం సంక్షోభం.. మందు బాబులు ప‌డుతున్న అవ‌స్థ‌లు అన్నీ ఇన్నీ కావు..!

ఢిల్లీలో మ‌ద్యం సంక్షోభం నెల‌కొంది. మందు బాబులు తీవ్ర‌మైన అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. న‌వంబ‌ర్ నెల నుంచి నూత‌న ఎక్సైజ్ పాల‌సీ అమ‌లు కానుండ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం సెప్టెంబ‌ర్ 30న ప్రైవేటు లిక్క‌ర్ షాపుల‌ను మూసేయించింది. దీంతో కేవ‌లం ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని వైన్ షాపులు మాత్ర‌మే న‌డుస్తున్నాయి. కానీ వాటిల్లో కేవ‌లం కొన్ని లిక్క‌ర్ బ్రాండ్లు...

జీఎస్‌టీ ప‌రిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌ను తెస్తే వాటి ధ‌ర‌లు ఎలా త‌గ్గుతాయో తెలుసా ?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు చుక్క‌ల‌ను చూపిస్తున్నాయి. సామాన్యులు ఈ ధ‌ర‌ల వ‌ల్ల బెంబేలెత్తిపోతున్నారు. కుటుంబాల‌ను ఎలా పోషించుకోవాలో తెలియ‌ని సంక‌ట స్థితిలో ప్ర‌జ‌లు ఉండగా.. పెరుగులున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌రలు గోటి చుట్టుపై రోక‌లి పోటులా మారాయి. అయితే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను జీఎస్‌టీ ప‌రిధిలోకి తెస్తామ‌ని కేంద్రం ఎప్ప‌టి...

ఐపీఎల్‌లో అత్య‌ధిక వేత‌నం పొందుతున్న టాప్ 10 ప్లేయ‌ర్లు వీరే..!

క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో జ‌ర‌గాల్సిన ఐపీఎల్ కొన్ని మ్యాచ్‌లు మాత్ర‌మే జ‌రిగింది. దీంతో ఆదివారం నుంచి యూఏఈలో ఐపీఎల్ 2021 రెండో ద‌శ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అన్ని జ‌ట్ల‌కు చెందిన ప్లేయర్లు దుబాయ్‌కు చేరుకోగా క్రికెట్ ఫ్యాన్స్ అంద‌రూ ఒక నెల రోజుల పాటు వినోదం కోసం ఎంతో...

టూర్ ర‌ద్దు చేసుకోవ‌డంతో న్యూజిలాండ్‌పై పాక్ క్రికెట్ అభిమానుల ఆగ్ర‌హం.. ట్రోల్ చేస్తున్న పాక్ నెటిజ‌న్లు..

పాకిస్థాన్‌లో 18 ఏళ్ల త‌రువాత వ‌న్డే, టీ20 సిరీస్ ఆడేందుకు వ‌చ్చిన న్యూజిలాండ్ స్టేడియంకు రాకుండానే అటు నుంచి అటే ఇంటికి వెళ్లిపోయింది. బాంబు బెదిరింపులు వ‌చ్చిన నేపథ్యంలో భ‌ద్ర‌త‌కు ముప్పు ఉంద‌ని త‌మ దేశ అధికారులు సూచన ఇవ్వ‌డంతో న్యూజిలాండ్ క్రికెట‌ర్లు పాక్ టూర్‌ను ర‌ద్దు చేసుకుని వెన‌క్కి వెళ్లిపోయారు. అయితే దీనిపై...

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. అయితే ఈ స్కూట‌ర్లు వాహ‌న‌దారుల‌కు ఎంత‌గానో న‌చ్చాయి. దీంతో బుధ‌వారం ఆర్డ‌ర్లు ప్రారంభం...

మంచి రోడ్లు కావాలంటే ప్ర‌జ‌లు డ‌బ్బులు చెల్లించాల్సిందే.. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వ్యాఖ్య‌లు..

ప్ర‌జ‌ల‌కు మంచి రోడ్లు కావాలంటే వారు డ‌బ్బులు చెల్లించాల్సిందేన‌ని కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ అన్నారు. మంచి రోడ్లు ఉంటే త్వ‌ర‌గా గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌చ్చ‌ని, దీంతో ఎంతో స‌మ‌యం, ఇంధ‌నం ఆదా అవుతాయ‌ని అన్నారు. క‌నుక అలాంటి రోడ్లు కావాలంటే ప్ర‌జ‌ల‌కు ఉచితంగా రావ‌ని, అందుకు డ‌బ్బుల‌ను చెల్లించాల్సిందేన‌ని ఆయ‌న...

గుడ్ న్యూస్‌.. ఐఫోన్ 11, 12 ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించిన యాపిల్..!

టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ కొత్త‌గా ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌డంతో ఐఫోన్ 11, 12 మోడ‌ల్స్‌కు చెందిన ఫోన్ల ధ‌ర‌ల‌ను యాపిల్ త‌గ్గించింది. ఈ క్ర‌మంలో త‌గ్గించిన ధ‌ర‌ల‌కే ఈ ఫోన్లు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి. త‌గ్గిన ధ‌ర‌ల వివ‌రాలు ఇలా...

ఐపీఎల్ కోసం డీఆర్ఎస్ సిబ్బందిని కొనేసిన బీసీసీఐ.. పాక్‌-కివీస్ సిరీస్‌కు డీఆర్ఎస్ క‌రువు.. ట్రోల్ చేస్తున్న‌ నెటిజ‌న్లు..

ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెల‌ల్లో ముగియాల్సిన ఐపీఎల్ 2021 కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డి ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 2021 ఐపీఎల్ రెండో ద‌శ టోర్న‌మెంట్ దుబాయ్‌లో జ‌రుగుతోంది. దుబాయ్‌, షార్జా, అబుధాబిల‌లో మ్యాచ్ లు జ‌రుగుతాయి. అయితే ఐపీఎల్ కు అవ‌స‌రం అయ్యే డీఆర్ఎస్...

ఐఫోన్ 13 ఫోన్ల ధ‌ర‌లు భార‌త్‌లో ఎలా ఉన్నాయో తెలుసా ? ల‌భించేది ఎప్పుడంటే..?

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న కొత్త ఐఫోన్ల‌ను తాజాగా విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. ఐఫోన్ 13 మినీ, 13, 13 ప్రొ, 13 ప్రొ మ్యాక్స్ పేరిట ఆ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. అయితే భార‌త్‌లో ఈ ఫోన్ల ధ‌ర వివ‌రాల‌ను యాపిల్ వెల్ల‌డించింది. అవి ఇలా ఉన్నాయి. ఐఫోన్ 13 మినీకి...

అద్భుతం.. ఐఫోన్ 13 మోడ‌ల్స్‌ను లాంచ్ చేసిన యాపిల్‌.. సినిమాల‌ను అల‌వోక‌గా తీయ‌వ‌చ్చు..!

ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్.. ఐఫోన్ సిరీస్‌లో నూత‌న మోడ‌ల్స్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రొ, 13 ప్రొ మ్యాక్స్ పేరిట ఆ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. కాలిఫోర్నియాలో జ‌రిగిన ఈవెంట్‌లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ ఫోన్ల‌ను లాంచ్ చేశారు. ఐఫోన్ 13 ఫోన్ల‌లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను...

About Me

4823 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేసిన సీఎం జగన్‌

మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేశారు సీఎం జగన్‌. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో...
- Advertisement -

shraddha das : పబ్ లో డ్రింక్ చేస్తూ అల్లు అర్జున్ హీరోయిన్ రచ్చ

టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ భామ పబ్ లో కాక్ టెయిల్ పార్టీ చేసుకుంటూ దిగిన ఫొటోలు షేర్ చేసింది. పబ్...

BREAKING : హై కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్

తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్. జనవరి 20 న భగీరధ్ ను సస్పెండ్ చేసింది మహేంద్ర యూనివర్సిటీ. అయితే... తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ...

2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం – మంత్రి పెద్దిరెడ్డి

2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా లో 3వ విడత వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఈ సందర్భంగా...

సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదు – మంత్రి కాకాణి

నెల్లూరు జిల్లా వైసీపీ కీలక నేత, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు మంత్రి కాకాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెండ్...