cancer
ఆరోగ్యం
క్యాన్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!
చాలా మంది క్యాన్సర్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది...? క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అది వారి పిల్లలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. కుటుంబ చరిత్ర, వ్యక్తి వయసు వలన కూడా క్యాన్సర్ వస్తుంది. అధిక...
ఇంట్రెస్టింగ్
అఘోరాలు మృతదేహాలతో శారీరక సంబంధం పెట్టుకుంటారా..?
అఘోరా అనగానే మనకు మైండ్లో ఒక పిక్చర్ వచ్చేస్తుంది.. ఒళ్లంతా బూడిద, బట్టలు లేకుండా నుదిటిన పెద్ద బొట్టు, విరబోసిన జుట్టు ఇలా.. అఘోరాల జీవనశైలి గురించి అందరూ ఏవేవో అనుకుంటారు.. వాళ్లు మానవుల పచ్చిమాంసం తింటారు, మృతదేహాలకు శారీరక సంబంధాలు పెట్టుకుంటారు ఇలా.. అసలు వారి జీవనశైలి ఎలా ఉంటుంది.. వారి గురించి...
వార్తలు
స్ఫూర్తి: మనసుంటే మార్గం ఉంటుంది అనడానికి ఉదాహరణ.. ప్రేమతో క్యాన్సర్ ని కూడా…!
ప్రతి ఒకరి జీవితంలో కూడా ఏదో ఒక రోజు కష్టం వస్తూనే ఉంటుంది. అందరి జీవితం కూడా అనుకున్నట్లుగా సాఫీగా జరగదు. ఎన్నో సమస్యలని జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది పైగా జీవితంలో ఏ సమస్య ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం ఊహించలేము. సడన్ గా మన జీవితం మారిపోతుంది. ఈరోజు వరకు బాగానే...
అందం
కొంపముంచిన మెనిక్యూర్.. క్యాన్సర్ బారిన పడిన మహిళ..
అందం పుట్టాక ఆడవాళ్లు పుట్టారో.. ఆడవాళ్లు పుట్టాక అందం పుట్టారో తెలియదు కానీ..ఈ రెండూ మాత్రం ఒకే దగ్గర ఉంటాయి.. ఒకవేళ లేకున్నా.. ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు.. కాళ్ల దగ్గర నుంచి జుట్టు వరకూ అందంగా ఉండాలనుకుంటారు.. పార్లల్లలో మెనిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్స్ ఇలా బోలెడు చేయించుకుంటారు.. ఇవి అన్నీ మామూలే.. అయితే ఓ...
వార్తలు
క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడ్డ హంసనందిని.. పోస్ట్ వైరల్..!
సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు రకరకాల వ్యాధుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు వారు ఆ అనారోగ్య సమస్యలతో పోరాడి బయటపడగలుగుతున్నారు. అలాంటి వారిలో హంసనందిని కూడా ఒకరు. క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించింది. కంప్లీట్ గా క్యాన్సర్ ను జయించి సరికొత్తగా ఆడియన్స్ కు దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ....
ఆరోగ్యం
క్యాన్సర్ ను సైతం అడ్డుకునే యాలకులతో బోలెడు ప్రయోజనాలు..!
వంటింటి సుగంధ ద్రవ్యాలలో మొదటి ప్రాముఖ్యత యాలకులదే అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. యాలకులు మంచి సువాసన, రుచిని అందివ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఎక్కువగా తీపి పదార్థాలు తయారు చేసేటప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అంతేకాదు బిర్యానీ వంటి మసాలా ఐటమ్స్ లో కూడా యాలకులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆహారం...
ఆరోగ్యం
చికెన్ ను ఎక్కువగా తినేవారికి దిమ్మతిరిగే న్యూస్..ప్రాణాలకు ముప్పే..
నాన్ వెజ్ ప్రియులకు చికిన్ అంటే ఇష్టం..ఎక్కువ మంది చికెన్ ను తినడానికి ఇష్టపడతారు.అయితే కొన్ని వంటకాలను తింటే ఆరోగ్యం పాడవుతుంది.. ఇంకా ప్రాణాంతకరమైన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి వాటిలో ఒకటి తందూరి చికెన్ ఒకటి.దీన్ని నిప్పుల మీద కాలుస్తారు.. అయితే ఎక్కువగా దీన్ని తింటే...
ఆరోగ్యం
శానిటరీ ప్యాడ్స్తో క్యాన్సర్ ముప్పు.. పిల్లలు పుట్టే అవకాశం కూడా…
పూర్వకాలంలో పిరయడ్స్ వచ్చినప్పుడు మహిళలు క్లాత్స్ వాడేవారు.. కానీ ఇప్పుడు ఎవ్వరూ ఆ పని చేయడం లేదు. మారు మూల పల్లెటూళ్లో వాళ్లు కూడా శానిటరిప్యాడ్స్ వాడుతున్నారు. వీటిల్లో బోలెడు రకాలు.. బడ్జెట్లో ఉండేవి తెచ్చుకుని వాడుతుంటారు.. కానీ యావత్ మహిళా లోకం..శానిటర్ప్యాడ్స్నే ఎక్కువగా వాడుతున్న ఈ రోజుల్లో..వీటిపై ఒక ఆందోళన కలిగించే విషయం...
ఆరోగ్యం
రెడ్ వైన్తో నిజంగానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..? అధ్యయనాలు ఏం చెప్తున్నాయ్..
పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు..మందులందు..రైడ్ వైన్ వేరు..బీర్, వోడ్కా, రమ్..ఇలాంటివి తాగితే కిక్క్ బానే వస్తుంది కానీ.. ఇవి ఆరోగ్యానికి మెల్లగా పాడు చేస్తాయి. ముఖ్యంగా వోడ్కా అయితే తాగిన మరసటి రోజు చుక్కలు చూపెడుతుంది. కడుపంతా మంట.. ఏం తినాలనిపించదు.. ఆ టైంలో చల్లాగా ఉండే మజ్జిగే మనకు అమృతం అనిపిస్తుంది. రెడ్...
ఆరోగ్యం
తరచూ తలనొప్పి, వాంతులు బ్రెయిన్ ట్యూమర్ సంకేతమే..!
మెదడుకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా అది మొత్తం మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గుండెజబ్బుకంటే ప్రమాదకరం.. గుండెపోటు వస్తే స్టంట్లు వేసి ఎలాగోలా గండం నుంచి గట్టెకించవచ్చేమో కానీ..బ్రెయిన్లో సమస్యను అంత ఈజీగా పరిష్కరించలేం..మెదడుకు సంబంధించి వైద్యులు కూడా అంత ఎక్కువగా ఉండరు. మాములుగా బాడీలో ఎక్కడ కణితులు వచ్చినా సమస్య తీవ్రతను...
Latest News
సమంత క్షమాపణలు చెప్పింది! అలాగే ఖుషి ని కన్ఫర్మ్ చేసింది.!
విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా...
Telangana - తెలంగాణ
రేపు రాజ్ భవన్ కు షర్మిల.. గవర్నర్ తో భేటీ
వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రేపు రాజ్ భవన్ కి వెళ్ళనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో భేటీ కానున్నారు షర్మిల. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలన వైఫల్యాలపై...
వార్తలు
షారుక్ ఖాన్ స్టామినా, మన దేశం తో పాటు విదేశాల్లో సైతం.!
షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్ను...
Telangana - తెలంగాణ
ఈనెల 11న తెలంగాణకు అమిత్ షా
తెలంగాణలో బిజెపి అధికారమే లక్ష్యంగా కమలనాధులు కార్యాచరణకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే బిజెపి అధిష్టానం తరచూ తెలంగాణకు వస్తు.. అటు నాయకులకు దిశ నిర్దేశం చేస్తూనే.. ఇటు శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కోటంరెడ్డి ఫోన్ టాపింగ్ ఆరోపణలపై ముఖ్యమంత్రిని కలిసిన సజ్జల, ఇంటెలిజెన్స్ చీఫ్
అధికార వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన ఫోన్ టాపింగ్ పై ఆధారాలను సైతం బయట పెట్టారు. తన ఫోన్ టైపింగ్...