diabetes
ఆరోగ్యం
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ఆరోగ్య బీమా మంచిది..?
మధుమేహం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఇది ప్రపంచంలోని 463 మిలియన్ల మంది ప్రజలను డయబెటీస్తో బాధపడుతున్నారు. భారతదేశంలో 77 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అతి చిన్న వయస్సులోనే మధుమేహం అనేది ఈ రోజుల్లో తీవ్రమైన సమస్యగా మారిపోయింది. డయాబెటిస్కు సరైన చికిత్స అవసరం. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవాలి....
ఆరోగ్యం
మూత్రంలో నురుగు వస్తుందా ? ఈ మూడు వ్యాధులు కారణాలు కావచ్చు..!
సాధారణంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే దాని తాలూకు లక్షణాలు మనకు మూత్రంలో కనిపిస్తాయి. అందుకనే డాక్టర్లు చాలా సందర్భాల్లో మూత్ర పరీక్షలు జరుపుతుంటారు. తరువాతే వ్యాధిని నిర్దారించి చికిత్స అందిస్తారు. అయితే మూత్రంలో కొందరికి నురుగు వస్తుంటుంది.
3 వ్యాధులు ముఖ్య కారణాలు.. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో కిడ్నీలు చాలా...
ఆరోగ్యం
బిర్యానీ ఆకులతో షుగర్ కి చెక్ పెట్టేయండి..!
చాలా మంది ఈరోజులలో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలా సమస్యలకి ఇంటి చిట్కాలతో పరిష్కారం ఉంటుంది. బిర్యానీ ఆకులని మనం బిర్యానీ వంటి మసాలా తో తయారు చేసే ఆహార పదార్థాల కోసం వాడుతూ ఉంటాము. బిర్యాని ఆకుల వలన పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. బిర్యానీ ఆకుల...
ఆరోగ్యం
డయబెటీస్ ఏ దేశంలో ఎంత ఉంది..? ఇండియా పరిస్థితి ఏంటి మరీ ఇలా ఉంది..
డయబెటీస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తుందని మనందరికీ తెలిసిందే..! ప్రతి ఇంట్లో ఒకరిద్దరికి కచ్చితంగా ఉంటుంది. ఏ దేశంలో ఎంత శాతం ఉంది అనే లెక్కలు మనల్ని ఒకింత ఆశ్చర్యపరుస్తాయి. ఈ లెక్కల్ని బట్టీ మనం ఎలాంటి ఆహారం తినాలో ఆలోచించుకోవచ్చు. 20 నుంచి 79 ఏళ్ల వయసు వారిని ఇందులో లెక్కలోకి తీసుకున్నారు....
ఆరోగ్యం
షుగర్ ఉన్నవాళ్లు ఈ పంచదారను తినొచ్చ..! మొక్క నుంచి వచ్చిన మధురం..!
షుగర్ వచ్చిందంటే.. షుగర్కు దూరంగా ఉండాలి. పంచదార చాలా ప్రమాదకరం. కనిపించే పాయిజన్ అది. చాలా మంది తియ్యగా ఉంటుంది అని పంచదారతో చేసిన స్వీట్స్ను లైక్ చేస్తారు కానీ.. అసలు ఈ పంచదారకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యందా డయబెటిస్ రోగులు పంచదారను పొరపాటున కూడా తినకూడదు. కానీ స్వీట్స్ను...
ఆరోగ్యం
ముద్దుతో బీపీ, షుగర్ కూడా తగ్గుతుంది తెలుసా..? కాసింత ముద్దూ మచ్చట ఉండాల్సిందే..!
రొమాన్స్లో భాగంగా ముద్దు ముచ్చట ముందు ఉంటాయి. ప్రేమికులు గానీ, దంపతులు కానీ మనసారా ఒక ముద్దు పెట్టుకుంటే ఎంత ప్రజర్ అయినా ఇట్టే తీరిపోతుంది. ముద్దు వల్ల మానసిక ప్రశాంతత, ఆనందం వస్తుంది అని తెలుసు కానీ రోగాలు కూడా నయం అవుతాయని మీకు తెలుసా..?
ముద్దుతోనూ పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే...
ఆరోగ్యం
షుగర్ ఉన్నవాళ్లు అల్లాన్ని ఇలా తీసుకుంటే మధుమేహం కంట్రోల్ అవుతుంది.
షుగర్ ఉన్నవాళ్లు రోజూ ఉదయం లేవగానే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే. లేకపోతే ఆగం ఆగం అయిపోతారు. మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. షుగర్ కారణంగా మనం ఇతర అనేక రకాలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ...
వార్తలు
ఈ పొడితో షుగర్ పరార్…పేగుల్లో చెత్త కూడా బయటకి వచ్చేస్తుంది..!
ఎక్కువమంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ కారణంగా చాలామంది అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మహా ప్రసాదం అని చెప్పొచ్చు. స్టీవియా ఆకులు బాగా పనిచేస్తాయి. మార్కెట్లో పౌడర్ చేసి కూడా అమ్ముతున్నారు. పంచదారకి బదులుగా షుగర్ తో బాధపడే వాళ్ళు ఈ పొడిని వాడొచ్చు ఈ ఆకులు...
ఆరోగ్యం
డయబెటీస్ ఉన్న వాళ్లు రక్తదానం చేయొచ్చా..?
అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది అంటారు. అన్నదానం ఒక మనిషి ఆకలిని తీరుస్తుంది. అలాగే రక్తదానం ఒక మనిషి ప్రాణాన్ని నిలబెడుతుంది. రక్తదానం కూడా గొప్పదే. అయితే ఎవరు పడితే వాళ్లు రక్తం ఇవ్వడానికి లేదు, రక్తదానం ఇవ్వడానికి కూడా కొన్ని కండీషన్స్ ఉంటాయి. ఎవరు రక్తం ఇచ్చేందుకు అర్హులు, ఎవరు రక్తదానం...
ఆరోగ్యం
డయబెటీస్తో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందటున్న శాస్త్రవేత్తలు
మధుమేహం సైలెంట్ కిల్లర్ అని వైద్య నిపుణులు అంటారు. అది వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు.. కానీ మీరు ఇంటికి వచ్చిన చుట్టాలను పట్టించుకోకపోతే వాళ్లకు ఎలా అయితే కోపం వస్తుందో ఇదీ అంతే.. మధుమేహాన్ని పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లే ఉంటే.. ఇది మెల్లగా బాడీలో ఒక్కో పార్ట్ను ఆగం చేయడం మొదలుపెడుతుంది....
Latest News
Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..
Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...
వార్తలు
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్గా ఉండేలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP : KGBV పార్ట్ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....
Telangana - తెలంగాణ
ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....