flood
క్రైమ్
వరదలో కొట్టుకుపోయిన 14 కార్లు.. తృటిలో తప్పిన ముప్పు!
మధ్యప్రదేశ్లో తృటిలో ప్రమాదం తప్పింది. ఖర్గోన్ జిల్లాలోని సుక్ది నదిలో ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో 14 కారులు కొట్టుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు ప్రయాణీకులను కాపాడారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల ప్రకారం.. సుక్ది నదికి సమీపంలో కట్యూట్ అడవి ఉంది. కొన్ని...
Telangana - తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేసిన అధికారులు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో తెలంగాణలో ఉన్న నదులకు భారీగా వరదలు పోటెత్తాయి. ఇప్పటికే భాగ్యనగర పరిసర ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆయా ప్రాజెక్టుల అధికారులు వరద ఉధృత్తి కొనసాగడంతో గేట్లు ఎత్తివేశారు. ఈ క్రమంలో నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ జంట జలాశయాలకు పోటెత్తిన వరద
హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిమాయత్సాగర్కు వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు 4 గేట్లు ఎత్తినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. అయితే సోమవారం ఒక గేటు మాత్రమే ఎత్తినట్లు అధికారులు తెలిపారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 176.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,769 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 1,200...
వార్తలు
Viral Video: అయ్యో.. వరదలో కొట్టుకుపోయిన కారును చూశారా?
ఇటీవల భారత దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. ఈ వరదల వల్ల ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వర్ష ధాటికి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు.. తెలిసి కూడా కొందరు చేసిన తప్పుల వల్ల ప్రాణాల మీదికి...
Telangana - తెలంగాణ
ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రికార్డు స్థాయిలో వరద నీరు
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. అంచనాకు మించి రికార్డు స్థాయిలో నీటిమట్టం చేరింది. భారీగా వరదలు పోటెత్తడంతో వరద నీరు 67.10 అడుగులకు చేరింది. దిగువకు 22.03, 857 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరికొన్ని గంటల్లో గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరే...
Telangana - తెలంగాణ
అలర్ట్: రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులో వరదతో పొటెత్తుతున్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వరద చేరుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో ఇన్ఫ్లో కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 18,52,390 క్యూసెక్కులు ఉందని అధికారులు...
Telangana - తెలంగాణ
ఆ వార్తలన్నీ అవాస్తవం.. కడెం ప్రాజెక్టుపై అధికారుల క్లారిటీ..
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రాజెక్టులు వరదతో పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో నిర్మల్లోని కడెం ప్రాజెక్టులో నీటిమట్టం భారీగా పెరిగిందని, ప్రమాద స్థాయికి చేరుకుందనే వార్తలు వచ్చాయి. ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని, అధికారులు దాదాపు 17 గేట్లు ఎత్తి వేసి.....
భారతదేశం
ముంబయిని ముంచెత్తిన వరద.. నెక్ట్స్ తెలుగు రాష్ట్రాలేనా?
మహారాష్ట్ర: దేశ ఆర్ధిక రాజధాని ముంబయిని భారీ వరద ముంచెత్తింది. నైరుతీ రుతుపవనాలు దేశంలో విస్తరించాయి. దీని ప్రభావం మహారాష్ట్రపై పడింది. ముంబయి మహానగరంలో భారీ వర్షం కురవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీ వరదతో పాటు రైల్వే ట్రాక్లపై నీళ్లు నిలిచిపోవటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ముంబయి సెంట్రల్....
Telangana - తెలంగాణ
ఓట్ల వేటలో వరద రాజకీయం..ఇంతకీ ఏం జరిగింది
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వరద రాజకీయం నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా బాధితులకు సాయం అందించవచ్చని చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం అంతలోనే మనసు మార్చుకుంది. ఇంతకీ ఏం జరిగింది. వరద సాయాన్ని ఎవరు ఆపారు..టీఆర్ఎస్ బీజేపీ ఆరోపణల్లో అసలు నిజమేంటి..
మహానగరం హైదరాబాద్లో అక్టోబర్...
Telangana - తెలంగాణ
వరద సాయం అందని వారు ఇలా చేయండి : కేటీఆర్
ఈ ఏడాది అసాధారణ రీతిలో వర్షాలు పడ్డాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అసాధారణ వర్షాలకు అసాధారణ రితీలో సాయం చేశామని అన్నారు. 4 లక్షల 75 వేల 871 కుటుంబాలకు 10 వేల ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నడూ లేని విధంగా దసరా ముందురోజు లక్ష కుటుంబాలకు సాయం అందించినట్లు...
Latest News
డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని
ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు సమాచారం.
మార్చి మూడు, నాలుగు...
Telangana - తెలంగాణ
Telangana Secratariate : తాజ్ మహల్ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్
తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...
వార్తలు
ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...
ఆరోగ్యం
శిశువులకు ముద్దు పెట్టడం అస్సలు మంచిది కాదట..!
చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది...