governor
Telangana - తెలంగాణ
ఎడిట్ నోట్: మళ్ళీ ‘ప్రోటోకాల్’ రగడ..!
దేశంలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లతో విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ రచ్చ కామన్ గా కొనసాగుతుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ ఇలా పలు రాష్ట్రాల్లో అధికార పార్టీలు, గవర్నర్ల మధ్య రచ్చ జరుగుతుంది. ఇక దీనికి తెలంగాణ ఏమి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Draupati Murmu: రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన సీఎం జగన్, గవర్నర్
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎయిర్ పోర్ట్ లో ద్రౌపది ముర్ము...
Telangana - తెలంగాణ
గవర్నర్ తమిళసైకు మళ్లీ అవమానం
తెలంగాణ గవర్నర్ తమిళసైకు మళ్లీ అవమానం ఎదురైంది. మరోసారి గవర్నర్ టూర్లో ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వరంగల్ జిల్లాకు గవర్నర్ వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ పర్యటనకు కలెక్టర్, కమిషనర్ దూరంగా ఉన్నారు. దీంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కాగా, కేయూ గెస్ట్ హౌస్ దగ్గర...
రాజకీయం
అసెంబ్లీ బలపరీక్షకు ఆదేశం.. ముంబైకి రానున్న షిండే వర్గం!
మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక మలుపు తిరిగింది. శివసేన పార్టీ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోవడంతో.. మహా వికాస్ అగాడి కూటమి ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని బీజేపీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోష్యారిని కలిసి ఫోర్ టెస్ట్ నిర్వహించాలని కోరింది. మహారాష్ట్ర మాజీ సీఎం...
Telangana - తెలంగాణ
గవర్నర్ తమిళిసై లక్ష్మణ రేఖ దాటుతున్నారు: సీపీఐ నారాయణ
తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ వేదికగా మహిళా దర్బార్ నిర్వహిస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ఫిర్యాదులను తీసుకోనున్నారు గవర్నర్. అయితే దీనిపై కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సీపీఐ నారాయణ గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేఖించారు. తెలంగాణ గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారని అన్నారు. గవర్నర్ మహిళా దర్బార్ ను ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు....
వార్తలు
ప్రభుదేవా ‘ప్రేమికుడు’ చిత్ర షూటింగ్కు గవర్నర్ అభ్యంతరం..చివరకు ఏం జరిగిందంటే?
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా..మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని అందరకీ తెలుసు. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్, యాక్టర్, డైరెక్టర్, హీరో అయిన ప్రభుదేవా..ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తో చేసిన సినిమా ‘ప్రేమికుడు’.నగ్మ హీరోయిన్ గా నటించిన ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
ఈ చిత్రంలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో...
Telangana - తెలంగాణ
ఆరు దశాబ్దాల అవిశ్రాంత పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ: తమిళసై
ఆరు దశాబ్దాల అవిశ్రాంత పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ అని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అస్థిత్వ పరిరక్షణ, వనరులు, నాయకులు, న్యాయమైన వాటాను విధాన నిర్ణేతలు, కష్టపడి పని చేసే ప్రజలకు ప్రభుత్వం గుర్తించాలని ఆమె పేర్కొన్నారు. జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా రాష్ట్ర...
Telangana - తెలంగాణ
సరూర్ నగర్ పరువు హత్యపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మతాంతర వివాహం చేసుకున్నందుకు కక్ష పెంచుకుని ఈ దురాగతానికి పాల్పడ్డారు. వికారాబాద్ కు చెందిన నాగరాజు, ఆశ్రీన్ లు ఇద్దరు మతాంతర వివాహం చేసుకున్నారు. అయితే ఇది సహించలేదని ఆశ్రీన్ సోదరులు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై సరూర్ నగర్...
Telangana - తెలంగాణ
గవర్నర్ల వ్యవస్థపై కేసీఆర్ ఫైర్… మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడుల్లో గవర్నర్లతో పంచాయతీ
గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం 12 మంది ఎమ్మెల్సీల గురించి తీర్మాణం చేసి పంపిస్తే అక్కడి గవర్నర్ ఏడాదిగా ఆయన దగ్గరే పెట్టుకున్నారని.. తమిళనాడులో క్యాబినెట్ తీర్మాణం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తే ఆమోదం తెలపలేదని కేసీఆర్ గుర్తు చేశారు. మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, కేరళల్లో గవర్నర్లతో...
Telangana - తెలంగాణ
ప్రజలు ఎన్నుకుంటేనే కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉంది: కేటీఆర్
ప్రజలు ఎన్నుకుంటేనే కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడితే... గొంగళ్లలో వెంట్రుకలు ఏరుకున్నట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు ఏమీ...
Latest News
ఎడిట్ నోట్: ముందస్తుకు ‘ఏపీ’!
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల గోల ఎక్కువైన విషయం తెలిసిందే. అటు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసిఆర్..ఇటు ఏపీలో అధికారంలో ఉన్న జగన్..గడువు...
వార్తలు
తప్పొప్పుకొని స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సిరి.. ఏమైందంటే..?
బిగ్ బాస్ ఇంట్లో సిరి , షన్నులు చేసిన రచ్చ చూసి రెండు తెలుగు రాష్ట్రాలు నూరేళ్ల బెట్టాయి. దీంతో ఇద్దరికీ బయట లవర్స్ ఉన్నా కూడా బిగ్బాస్ ఇంట్లో హద్దులు దాటేశారు....
వార్తలు
Telangana : సర్కార్ బడుల్లో కార్పొరేట్ తరహా యూనిఫామ్
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఈసారి కార్పొరేట్ పాఠశాలలను తలపించేలా కొత్త డిజైన్లతో యూనిఫామ్ అందించాలని నిర్ణయించింది. తరగతుల వారీగా మొత్తం అయిదు రకాల డిజైన్లను ఖరారు...
Telangana - తెలంగాణ
తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ ఫస్టియర్ నుంచే ఎంసెట్ ప్రశ్నలు !
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్ లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తారు. సెకండియర్ లో...
Telangana - తెలంగాణ
టీచర్లకు కేసీఆర్ సర్కార్ షాక్…టీచర్ల బదిలీలపై కీలక ప్రకటన !
టీచర్ల బదిలీలపై కీలక ప్రకటన వెలువడింది. టీచర్ల బదిలీలతో మారుమూల పాఠశాలలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్న వాదనలపై విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒక పాఠశాలలో పనిచేసే అందరు...