interesting

మీ పాప మడమ ఎత్తి నడుస్తోందా..? కారణం ఇదే కావొచ్చు..!!

చిన్నపిల్లలు నడక నేర్చుకునే సమయంలో కాళ్లు ఎత్తి నడుస్తారు. అయితే ఇలా అందరిలో ఉండదు. మొదట కొన్నాళ్లు ఇలా కాళ్లు ఎత్తి నడిచినా ఆ తర్వాత బానే నడుస్తారు. కానీ కొందరు అలానే కాళ్లు ఎత్తే నడుస్తుంటారు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి.ఇంట్లో వాళ్లు తల్లి పాలు ఎక్కువగా తాగకపోవడం వల్ల ఇలా జరుగుతుందని...

శ్రీదేవి విషయంలో ఆ సెంటిమెంట్ ఉండబోదన్న ఎన్టీఆర్.. తర్వాత ఏం జరిగిందంటే?

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు సీనియర్ ఎన్టీఆర్. సాంఘీక, జానపద, పౌరాణిక సినిమాలు చేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఎన్టీఆర్..తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన సంగతి అందరికీ విదితమే. ఇక ఆయన సినిమాలు విడుదలయ్యాయంటే చాలు..జనాలు ఎగబడి చూసేసేవారు. ఆయనతో సినిమా చేయాలని దర్శక నిర్మాతలతో...

ఎన్టీఆర్ సినిమాలో ఏఎన్ఆర్ స్థానంలో శోభన్ బాబు.. కారణం అన్నపూర్ణమ్మ..!

తెలుగు నాట సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. వెండితెరపైన రాముడిగా, శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఇలా రకరకాల పౌరాణిక పాత్రలు పోషించి..తెలుగు వారి ఆరాధ్యుడయ్యారు. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు సీనియర్ ఎన్టీఆర్ అన్న రీతిలో ప్రతీ ఒక్కరి భావించే పరిస్థితులను తీసుకొచ్చారు. అయితే, ప్యారలల్ గా...

కప్పలు, పాముల వల్ల 16 బిలియన్ డాలర్లు నష్షం.. అధ్యయనంలో తేలిన షాకింగ్ విషయం.. 

నోరులేని వాటిపై మనకు కొంచెం జాలి ఉంటుంది. పాపం అవి ఏం చేస్తాయ్‌లే అని లైట్‌ తీసుకుంటాం. పాములైతే నోరు లేకున్నా డేంజర్‌.. వీటి విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. కానీ కప్పలకు ఎవరూ భయపడరు. అసలు ఏం చేయలేవు కూడా..అరవడం తప్ప..కానీ ఈ రెండింటి వల్ల ఏకంగా 16 బిలియన్ల డాలర్ల నష్టం...

చనిపోయి రెండేళ్లు అయినా పట్టించుకోని ఇరుగుపొరుగు..నెలనెలా రెంట్‌ పేమెంట్‌..

ఊర్లలో అయితే పక్కింటి వారికి ఎంతసేపూ ఎదురింటి వాళ్లు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు ఇలాంటి వాటిపైన శ్రద్ధ ఉంటుంది. ఇది ఒక్కోసారి మనకు చిరాకుగా అనిపిస్తుంది కానీ.. మనల్ని పలకరించడానికి కనీసం వాళ్లైన ఉన్నారు. యోగక్షేమాలు అడుగుతున్నారు. సిటీల్లో అలాకాదు.. తిన్నావా అని అడిగేంత టైమ్ కూడా పొరుగింటి వాళ్లకు ఉండదు. రెండేళ్లపాటు...

కన్నీళ్లు మొదట ఏ కంట్లోంచి వస్తాయో తెలుసా..? ఒక్కోదానికి ఒక్కో మీనింగ్..

ఆనంద వచ్చినా, బాధేసినా మనకు కంట్లోంచి నీళ్లు వస్తాయి. పట్టరాని దుఖం వచ్చినప్పుడు కచ్చితంగా ఏడ్వాలి..అప్పుడు గుండెలో భారం అంతా దిగుతుంది. లేదంటే.. మోయలేని బరువును భరిస్తూనే ఉండాలి. మనకు ఎమోషన్స్ చాలా ఉంటాయి. మన ఫీలింగ్స్‌కు తగ్గట్టు హావభావాలు పెడుతుంటాం..అలాగే కళ్లు కూడా మన ఎమోషన్‌కు తగ్గట్టు కళ్లలోంచి వచ్చే నీరు విధానం...

‘పుష్ప-2’లో ‘దాక్షాయణి’గా అనసూయ పాత్ర అంతకు మించి..!!

బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్..వెండితెరపైన కూడా ఫుల్ బిజీ అయిపోయింది. ప్రజెంట్ అటు సిల్వర్ స్క్రీన్ పైన ఇటు టీవీల్లో రెండింటా సందడి చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ‘రంగస్థలం’ చిత్రంలో ‘రంగమ్మత్త’గా అలరించిన ఈ నటికి...వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే ..మరి...

తోపుడు బండిమీద బట్టలు అమ్ముకునే వ్యక్తికి Ak47 గన్స్‌తో భద్రత..ఎందుకంటే..

సెలబ్రెటీలకు, రాజకీయ నాయకులకే బాడీగార్డులుంటారు..సామాన్యులకు బాడీగార్డులు ఉండటం మీరెప్పుడైనా చూశారా.. ఉత్తరప్రదేశ్‌లోని తోపుడు బండి నడుపుకుని జీవనం సాగించే అతనికి ఇద్దరు బాడీగార్డు Ak47 గన్‌లతో అతనికి రక్షణ కల్పిస్తున్నారు. బట్టలు కొనడానికి వచ్చిన వారు ఆ వ్యాపారి దగ్గర ఉన్న బాడీగార్డులను చూసి విస్తుపోతున్నారు. అసలేంటి కథ.. ఏమైంది..? ఓ సామాన్య వ్యక్తికి...

అక్కడ పాములను నోటితో పట్టుకున్న ఏమి చెయ్యవట.. ఎందుకో తెలుసా?

పాము పేరు వినగానే అందరు భయంతో వణికి పోతారు..కానీ ఓ ఊరిలో మాత్రం అస్సలు భయపడరు.. నిజంగానే విచిత్రంగా ఉందికదా.. అవునండి మీరు విన్నది అక్షరాల నిజం.. మాములుగా ఎక్కడైనా నాగుల పంచమి రోజుల భక్తులు నాగదేవతకు పూజలు చేస్తారు. పుట్టల వద్దకు వెళ్లి పాములకు పాలు పోస్తారు. ఏదైనా నాగ దేవత ఆలయానికి...

హెల్మెట్ పెట్టుకున్న బస్ డ్రైవర్..కారణం తెలిస్తే షాక్ అవుతారు..!!

సాదారణంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను తప్పనిసరిగా పెట్టుకోవాలని రూల్ ఉంది..ఎందుకంటే ఏదైనా భారీ ప్రమాదాలు జరిగినప్పుడు ఏం జరగకుండా కాపాడుతుంది. కానీ నాలుగు చక్రాల వాహనాలలో వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? ఓ డ్రైవర్‌ హెల్మెట్‌ ధరించి బస్సు నడిపిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. బస్‌ డిపోకు చెందిన ఆ...
- Advertisement -

Latest News

ఇదేందయ్యా ఇది చికెనేమో అగ్గువ.. గుడ్డు మాత్రం పిరం

తెలంగాణ వాసుల్లో చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ మాంసం రేట్లు చూస్తేనేమో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సరే అని కోడిగుడ్లతో సరిపెట్టుకుందామనుకున్నా వాటి రేట్లు...
- Advertisement -

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా...

తుపాను సహాయ చర్యలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

మిగ్​జాం తుపాను ఏపీలో బీభత్సం సృష్టించింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లక్షల ఎకరాల్లో పంటను నీటిముంచింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం...

రైల్వేజోన్‌కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ విషయంలో ఏపీ సర్కార్​పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన...

రేవంత్‌ ఇంటికి నిరంతర విద్యుత్తు.. రెండు సబ్‌స్టేషన్ల నుంచి సరఫరా

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే...