k. a paul

పవన్‌పై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేఏ పాల్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు దీక్ష కంటిన్యూ చేస్తానని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా వెనకడుగువేసే ప్రసక్తేలేదన్న చెప్పారు. దీక్ష చేస్తున్న పాల్కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను బలవంతంగా హాస్పిటల్కు తరలించారు....

ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కేఏ పాల్

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు ఆయన చెప్పారు. కోర్టు అవకాశం ఇస్తే తాను లక్షల కోట్ల రూపాయల విరాళాలు సేకరించి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతానని వివరించారు. అంతేకాదు,...

మరోసారి పవన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్‌

ఆంధ్రప్రదేశ్ ప్రజలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర తాకట్టుపెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ ను బీజేపీ అధిష్ఠానం పట్టించుకోవటం లేదని కేఏ పాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం...

మణిపూర్‌ ఘటనపై కేఏ పాల్‌ నిరసన..

నేడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్, పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ఆందోళన చెప్పట్టారు. సినీ నటుడు రాజా కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మణిపూర్ ఘటనలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు...

గద్దర్‌ బానిసలా మారారు : కేఏ పాల్‌

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తోన్న సభ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ‘జన గర్జన’ కాదని, కుల గర్జన, స్వార్థ గర్జన, కుటుంబ గర్జన, రెడ్డి గర్జన, అవినీతి, అక్రమ గర్జన అని మండిపడ్డారు ఆయన. ఈ నేపధ్యం లో ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు ఆయన....

ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించిన కేఏ పాల్

ఏపీ రాజకీయాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్నూలులో ఉన్న ఆయన.. తాను, జగన్ కలిస్తే చంద్రబాబు కుప్పంలో ఓడిపోతాడని జోస్యం చెప్పారు. అసలు ప్రధాని మోడీకి, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? జగన్ ఏం చేశారని పవన్ వ్యతిరేకిస్తున్నారు? అంటూ ప్రశ్నల...

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు : కేఏ పాల్‌

సీఎం కేసీఆర్ పై కేఏ పాల్ విమర్శలు చేపట్టారు. రూ.500 కోట్లు ఖర్చు పెట్టి పాత సెక్రటేరియట్ ను కూల్చేశారని... రూ. 610 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మాణం చేస్తున్నారని ... ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని వ్యక్తపరిచారు . కొత్త సచివాలయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై సీబీఐకి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. రాజ్యంగ నిర్మాత...

ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రై చేస్తున్నానని అంటున్న కేఏ పాల్

రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రై చేస్తున్నానని అంటున్నారు ఇంటర్నేషనల్ పీస్ మేకర్ కేఏ పాల్. యుద్ధాన్ని ఆపేందుకు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రష్య- ఉక్రెయిన్ నేపథ్యంలో ఆయన కన్నీరు కార్చారు. రష్యా యుద్ధం ప్రారంభించిన రోజును బ్లాక్ డే గా ఆయన అభివర్ణించారు....
- Advertisement -

Latest News

దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది...
- Advertisement -

వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...

లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?

చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బిజెపిని విమర్శిస్తూ ట్విట్ చేశారు....

నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'నా సామిరంగ' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన...