Manipur
భారతదేశం
నీతి అయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ విడుదల
నీతి అయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్-2021 జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకోగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో హర్యానా నిలిచింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదవ స్థానం దక్కింది. ఈ మేరకు నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ తాజా నివేదికను విడుదల...
భారతదేశం
కేంద్రం కీలక నిర్ణయం…. మూడు రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు కుదింపు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాలను(ఏఎఫ్ఎస్పీఏ) కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంలోని కల్లోలిత ప్రాంతాలను కుదించనుంది కేంద్రం. గత కొన్నేళ్లుగా నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఏఎఫ్ఎస్పీఏ చట్టం ఉంది. ప్రస్తుతం ఈ చట్టాన్ని కుదిస్తున్నట్లు...
భారతదేశం
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం… ట్విట్టర్ లో రాహుల్ గాంధీ
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఒక్క రాష్ట్రంలో కూడా గట్టిప పోటీ ఇవ్వలేక చతికిలపడింది. పంజాబ్ లో ఇంతకుముందు కాంగ్రెస్సే అధికారంలో ఉన్నా.. గౌరవప్రదమైన స్థానాలు కూడా గెలవలేకపోయింది. ఆప్ ధాటికి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చరణ్ జీత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్...
భారతదేశం
నేడు మణిపూర్ అసెంబ్లీకి మొదటి దశ ఎన్నికలు..బరిలో 173 మంది అభ్యర్థులు
మణిపూర్ రాష్ట్రంలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని మొదట కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మణిపూర్ రాష్ట్రం లోని...
భారతదేశం
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డ్యాన్స్ … ఎన్నికల ప్రచారంలో చిందేసిన కేంద్రమంత్రి
దేశంలో అన్ని రాజకీయ పార్టీలు 5 రాష్ట్రాల ఎన్నికలను వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రిఫరెండంగా భావిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందా.. అంటూ లెక్కలు వేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నిలకు కీలకంగా మారాయి. మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గెలుపే...
భారతదేశం
ఈశాన్య రాష్ట్రాల్లో వరసగా భూకంపాలు… అరుణాచల్, మణిపూర్ లలో భూకంపం
ఈశాన్య రాష్ట్రాల్లో వరసగా భూకంపాలు సంభవించాయి. ఈరోజు ఉదయం అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో వరసగా భూకంపాలు సంభవించాయి. అరుణా చల్ ప్రదేశ్లోని బాసర్ కు ఉత్తర వాయువ్య దిశలో 148 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీక్రుతం అయి ఉంది. రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రతతో...
భారతదేశం
పొలిటికల్ పార్టీలకు బిగ్ షాక్… ర్యాలీలు,పాదయాత్రలు, రోడ్ షోలు లేకుండానే 5 రాష్ట్రాల ఎన్నికలు
పొలిటికల్ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కమిషనర్ సుశీల్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ... ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం పై... పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించారు.
జనవరి 15వ తారీఖు వరకు ఇలాంటి...
భారతదేశం
5 రాష్ట్రాలు.. 18.34 కోట్ల ఓటర్లు.. 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు-సీఈసీ సుశీల్ చంద్ర
దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు ఎన్నికల సంబంధించి ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఉత్తరాఖండ్లోని 70 స్థానాలకు, మణిపూర్ లోని 60 స్థానాలకు, పంజాబ్ లోని 117 స్థానాలకు, ఉత్తర్ ప్రదేశ్ లోని 403 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలకు మొత్తంగా 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని...
భారతదేశం
ఈశాన్య రాష్ట్రాలకు ఒమిక్రాన్.. తొలి కేసు నమోదు
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఈశాన్య రాష్ట్రాలకు పాకింది. సోమవారం మణిపూర్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాకు చెందిన 48ఏండ్ల వ్యక్తి ఇటీవల టాంజానియా నుంచి ఢిల్లీ మీదుగా ఇంఫాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అతను స్వదేశానికి వచ్చిన ఎనిమిది రోజుల తర్వాత కరోనా పాజిటివ్గా నిర్ధారణ...
భారతదేశం
మహారాష్ట్ర, మణిపూర్ రాష్ట్రాల్లో భూకంపాలు…
దేశంలో వరస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న తమిళనాడు వెల్లూర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. తాజా మహారాష్ట్ర, మిజోరాం రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించాయి. మహారాష్ట్రా నాసిక్ లో ఆదివారం ఉదయం భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. రిక్టర్ స్కెల్ పై 3.9 తీవ్రతో భూకంపం సంభవించింది. నాసిక్ నుంచి పశ్చిమాన...
Latest News
డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని
ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు సమాచారం.
మార్చి మూడు, నాలుగు...
Telangana - తెలంగాణ
Telangana Secratariate : తాజ్ మహల్ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్
తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...
వార్తలు
ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...
ఆరోగ్యం
శిశువులకు ముద్దు పెట్టడం అస్సలు మంచిది కాదట..!
చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది...