minister ktr

ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణ అడ్డాగా మారాలే : మంత్రి కేటీఆర్‌

నేడు జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావుతో పాటు పలువురు నాయకులు, కంపెనీ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ప్రణాళికబద్దంగా ముందుకు...

అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్‌ పరోక్ష సెటైర్లు

తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనపై సెటైర్లు వేశారు. పునాది వేసినందుకు హెచ్‌ఎం అమిత్ షా జీకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్‌.. రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమీ లేదని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఐటీఐఆర్‌ మంజూరు చేయలేదని, పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా...

వ‌ర్షాకాల స‌న్న‌ద్ధ‌త‌ పై ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వహించిన మంత్రి కేటీర్

రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని నాలాల అభివృద్ధి, జీహెచ్ఎంసీ స‌న్న‌ద్ధ‌త‌పై ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. వ‌ర్షాకాలంలో ఎదుర‌య్యే అన్ని ప‌రిస్థితుల‌కు స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని సూచించారు. జూన్ 1వ తేదీ నాటికి స‌న్న‌ద్ధ‌త ప‌నులు పూర్తి కావాల‌న్నారు....

రాజకీయాల కోసమే మోడీ హైదరాబాద్‌ వచ్చి విమర్శించారు : కేటీఆర్

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పీఎం మోడీ హైదరాబాద్‌ పర్యటనపై కేటీఆర్ ఆదివారం ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. కేవలం రాజకీయాల కోసమే మోడీ హైదరాబాద్‌ వచ్చి విమర్శించారన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ మాదిరిగా అభివృద్ధి సాధించిన...

అమిత్‌ షాకు మంత్రి కేటీఆర్‌ లేఖ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఆర్‌పీఎఫ్ ఉద్యోగ ప‌రీక్ష‌ల‌ను ప్రాంతీయ భాష‌ల్లో నిర్వ‌హించాల‌ని కోరారు. ఈ పరీక్షలను ఆంగ్లం, హిందీల్లో నిర్వహిస్తున్నారని.. దీని వల్ల ఇంగ్లీష్‌, హిందీలను చదవని అభ్యర్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఇకపై...

టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీలో మంత్రి కేటీఆర్‌ను విచారించాల్సిందే : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ ను కూడా విచారించాల్సిందేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. స్థానిక ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లో సిట్ నిష్పక్షపాతంగా విచారణ చేపడుతోందని ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు మంత్రి కేటీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చి...

Breaking : ఈ నెల 8న బీఆర్‌ఎస్‌ ధర్నాలు

మరోసారి సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే.. సింగ‌రేణి ప్రయివేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఈ నెల 8వ తేదీన సింగ‌రేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్ మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్ట‌నుంది. ఈ మేర‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, కొత్త‌గూడెం, రామ‌గుండం ఏరియాల్లో మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు....

నర్సరీలో విరబూసిన గులాబీ అందాలకు మంత్రి కేటీఆర్‌ ఫిదా

నర్సరీ ఫొటోలను రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అసలు విషయంలోకి వెళ్లితే.... ఇవాళ కోరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో విరబూసిన గులాబీ అందాలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఫిదా అయ్యారు. నర్సరీ ఫొటోలను తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో శనివారం రాత్రి...

టీఎస్పీఎస్సీ పీఆర్వోగా కేటీఆర్ పనిచేస్తున్నారు : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

మంత్రి కేటీఆర్‌పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ టీఎస్పీఎస్సీ పీఆర్వో గా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరికి తెలియని సమాచారం కేటీఆర్ దగ్గర ఎక్కడిదని ప్రశ్నించారు టీఎస్పీఎస్సీ లో ప్రశ్నాపత్రాలు లీక్ అవడానికి కారకులు ఎవరో జనార్థన్ రెడ్డి చెప్పాలన్నారు. బీఆర్ఎస్...

ఆ భాగ్యం నాకే దక్కింది : మంత్రి కేటీఆర్‌

సోమవారం రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇక్కడికి వచ్చే ముందు సంతోషం అనుభవించే సందర్భం ఎదురైంది. కుంభాల మల్లారెడ్డి ఒక మంచి పని చేసి వాళ్ల ఊరికి పిలిచిండు. కేసీఆర్‌ దళితబంధు విప్లవాత్మకమైన...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....