mp
Sports - స్పోర్ట్స్
రంజీ ఫైనల్లో బ్యాటింగ్ చేస్తూ ఏడ్చేసిన సర్ఫరాజ్..వీడియో వైరల్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై మరియు మధ్యప్రదేశ్ మధ్య రంజీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. లంచ్ విరామం సమయానికి తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసి ముంబై. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ 119 పరుగులు...
Telangana - తెలంగాణ
“గ్రేట్ ఆంధ్ర” కు విజయశాంతి వార్నింగ్..తప్పుడు ప్రచారం బంద్ చేయండి !
"గ్రేట్ ఆంధ్ర" కు బీజేపీ నేత విజయశాంతి వార్నింగ్ ఇచ్చారు. తనపై గ్రేట్ ఆంధ్ర రాసిన ఆర్టికల్ ట్యాగ్ చేస్తూ.. మరిపై ఆ వెబ్ సైట్ విరుచుకుపడ్డారు రాములమ్మ. తన పై తప్పుడు ప్రచారం చేస్తూ.. రాస్తున్న వార్తలను ఆమె ఖండించారు.
తాను ఎంపీ, ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నట్లు.. బీజేపీ పార్టీ తరఫున టికెట్...
క్రైమ్
మధ్యప్రదేశ్ లో దారుణం..50 మంది నర్సులపై లైంగిక వేధింపులు!
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 50 మంది నాయకులు తమపై సూపరిండెంట్ రైతులకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. మధ్యప్రదేశ్ లోని అతిపెద్ద వైద్య కేంద్రం లో ఇలా జరగడం పై ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ఆదేశాలు ఇచ్చింది మధ్యప్రదేశ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ గూటికి ఆర్.కృష్ణయ్య.. మరో ముగ్గురికి రాజ్యసభ సీటు..!
జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వైసీపీ గూటికి చేరనున్నారు. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో నేడు ఆయన ప్రత్యక్షమయ్యారు. అయితే ఇటీవల కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్.కృష్ణయ్య తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం సీఎం జగన్ కర్నూల్ టూర్లో...
Telangana - తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ అంటే కరెప్షన్ ఫ్రీ కాదు… కరెప్షన్ ట్రీ : ధర్మపురి అరవింద్
కాంగ్రెస్ పార్టీ అంటే కరెప్షన్ ఫ్రీ కాదని... కరెప్షన్ ట్రీ అని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కాంగ్రెస్ పార్టీ రైతు కమిషన్ వేస్తానని చెబుతోందని... ఇవన్నీ బీజేపీ తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో ఉందని... మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేఖించిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని చూస్తే జాలి కలుగుతుందని... మందిని...
Telangana - తెలంగాణ
తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు… ఎంపీ అరవింద్ పై కవిత ఫైర్
నిజామాబాద్ ఎంపీగా తప్పుడు హామీలు ఇచ్చి అరవింద్ గెలిచాడని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయింది. ఎన్నికల్లో గెలిచిన మూడేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కవిత విమర్శించారు. గతంలో పసుపు రైతుల కోసం పోరాడింది టీఆర్ఎస్ పార్టీయే అని కవిత అన్నారు. పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం పలుమార్లు ఢిల్లీ నాయకులను కలిశామని అన్నారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బిల్లు కట్టకపోవడంతోనే బొత్స ఇంటికి కరెంట్ తీసెయొచ్చు… ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్
2014లో తెలంగాణ వచ్చినప్పుడు మీకు రాష్ట్రాన్ని నడపటం రాదని.. మమ్మల్ని పెట్టుకోండంటూ కొంతమంది సలహాలు ఇచ్చారని...కానీ ఇప్పుడు తెలంగాణ మరో స్థాయికి చేరుకుందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. బిల్లు కట్టకపోవడతోనే బొత్స ఇంటికి కరెంట్ తీసేసి ఉండవచ్చని రంజిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఇప్పుడు రెండు రోజులు కరెంట్ పోయే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బీజేపీ బుల్డోజర్లతో ప్రాంతీయ పార్టీలకు భయం పట్టుకుంది: ఎంపీ జీవీఎల్
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు బీజేపీ అంటే భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు ఎంపీ జీవీఎల్. బీజేపీ బుల్డోజర్లు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నాయని కొంతమంది నేతలు కంగారు పడుతున్నారని విమర్శించారు. తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కొంతమంది నాయకులు భయపడుతున్నారని విమర్శించారు. కేంద్రం తెలుగు రాష్ట్రాలకు సహాయసహకారాలు అందిస్తున్నా... విమర్శిస్తున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర...
Telangana - తెలంగాణ
మంత్రి పువ్వాడ అజయ్ ని బర్త్ రఫ్ చేయాలి….. ఖమ్మం ఘటనపై బీజేపీ ఎంపీ బాపురావు డిమాండ్
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య రాజకీయంగా దుమారం రేపుతోంది. బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మంత్రి పువ్వాడ అజయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మంత్రిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈరోజు (గురువారం) సాయి గణేష్ కుటుంబాన్ని బీజేపీ ఎంపీ సోయం బాపురావు పరామర్శించారు. కార్యకర్త మరణానికి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విద్యుత్ డిమాండ్ పెరిగింది… దేశవ్యాప్తంగా కరెంట్ కోతలు ఉన్నాయి: విజయసాయి రెడ్డి
ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం కరెంట్ కోతలు అమలు అవుతున్నాయి. డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ కోతల కారణంగా చంటిపిల్లలు, తల్లులు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. చివరకు సెల్ ఫోన్ల వెలుగుల్లో ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నదాతకు కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి....
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...